షర్మిలకు భద్రతను పెంచాలి: అయ్యన్న పాత్రుడు
Trinethram News : షర్మిలకు వైఎస్సార్ తన ఆస్తిలో వాటా రాశారన్న అయ్యన్న తనకు కూడా ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న
Trinethram News : షర్మిలకు వైఎస్సార్ తన ఆస్తిలో వాటా రాశారన్న అయ్యన్న తనకు కూడా ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న
ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికల షెడ్యూల్ రాగానే.. కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేస్తా.. గతంలో జగన్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచి.. ఆ తర్వాత వైసీపీని వీడిన కొండా సురేఖ ఇప్పుడు షర్మిలకు…
Trinethram News : ఏపీలో గరం గరం గ నడుస్తున్న రాజకీయ పరిణామాలు… “సిద్ధం” అన్న వైసీపీ.. “మేము సిద్ధమే” అంటున్న జనసేన… బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో పోస్టర్లు ఏర్పాటు…
Trinethram News : విజయవాడ కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదు వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి…
Trinethram News : నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట.2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ దీన్ని పునరావృతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.ఈ నేపథ్యంలో గట్టి అభ్యర్థులపై దృష్టి సారించింది.…
అమరావతి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పై నేడు విచారణ. స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన స్పీకర్ కార్యాలయం. తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు…
Trinethram News : Kesineni Chinni: చంద్రబాబును విమర్శించే స్థాయి కేశినేనినానికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత కేశినేని చిన్ని. కేశినేని నానికి డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు.. నానిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిని 3 లక్షల ఓట్ల…
Trinethram News : ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలు కాసేపట్లో నేరుగా అసెంబ్లీలో…
Trinethram News : వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలతో ఆమె సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.
ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం కుదరదన్న వైసీపీ అధిష్ఠానం అయినా కొనసాగుతున్న జిల్లా నాయకుల ప్రయత్నాలు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరును తిరస్కరించిన నేతలు రోజాను బరిలోకి దింపే యోచనలో అధిష్ఠానం, త్వరలో అధికారిక ప్రకటన
You cannot copy content of this page