YS Jagan : నేడు వైసీపీ పీఏసీ తొలి సమావేశం

Trinethram News : విజయవాడ :వైసీపీ తొలిసారిగా మంగళవారం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా ఇటీవల జగన్ ఆదేశాల…

Vijaya Sai Reddy : అవమానం భరించలేక పార్టీ వీడాను : విజయ సాయి రెడ్డి

Trinethram News : ఏపీ: వైసీపీలో తాను నంబర్ 2గా ఉన్నానని, జగన్కు వెన్నుపోటు పొడిచానని మీడియాలో రాస్తున్నారని ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 స్థానమనేది ఓ మిథ్య. నాయకుడికి…

MLA Satyananda Rao : గోశాల వ్యవహారంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది… ఎన్డీయే ప్రభుత్వంలో తిరుమలకు పూర్వ వైభవం : ఎమ్మెల్యే సత్యానందరావు కొత్తపేట: త్రినేత్రం న్యూస్. గోశాల వ్యవహారంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు.రావులపాలెం క్యాంపు…

YCP Leaders on the Road : రోడ్డుపై వైసీపీ లీడర్లు

తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది? Trinethram News : తిరుపతి గోశాలపై రాజుకున్న రాజకీయ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ నేతలు ఓవైపు, వైసీపీ నేతలు మరోవైపు పోటాపోటీగా గోశాలకు వెళ్లేందుకు…

Handcuffs : పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. పల్నాడులో చిత్ర విచిత్రాలు

స్టేషన్ కు బేడీలు వేసిన పోలీసులు-పల్నాడులో విచిత్రం చూశారా ? Trinethram News : ఏపీ పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఓ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులకు..…

Paleti Krishnaveni : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి అరెస్ట్

Trinethram News : గుంటూరు: గుంటూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాలేటీ కృష్ణవేణిని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్…

Bhumana : భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత

తేదీ : 17/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం జరిగింది.యంపి గురుమూర్తి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ వైసిపి…

కావలిలో అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న ప్రజలు

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 17 :నెల్లూరు జిల్లా: కావాలి, కావ్య కృష్ణారెడ్డి , అభివృద్ధిని చూసి వైసిపి పార్టీని వీడుతున్న వైసిపి నాయకులు కార్యకర్తలు, కావలి పట్టణం 8వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు మొగల్ రహీం బేగ్ (వైసీపీ మైనారిటీ…

Scam : భారీ స్కాం జరిగింది

తేదీ : 16/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత వైసిపి హాయంలో శ్రీవారి ఆలయంలో భారీ ఎత్తున స్కాం జరిగింది. అని టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాయల తులాభారం…

Other Story

You cannot copy content of this page