Bhumana : భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత

తేదీ : 17/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం జరిగింది.యంపి గురుమూర్తి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ వైసిపి…

కావలిలో అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న ప్రజలు

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 17 :నెల్లూరు జిల్లా: కావాలి, కావ్య కృష్ణారెడ్డి , అభివృద్ధిని చూసి వైసిపి పార్టీని వీడుతున్న వైసిపి నాయకులు కార్యకర్తలు, కావలి పట్టణం 8వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు మొగల్ రహీం బేగ్ (వైసీపీ మైనారిటీ…

Scam : భారీ స్కాం జరిగింది

తేదీ : 16/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత వైసిపి హాయంలో శ్రీవారి ఆలయంలో భారీ ఎత్తున స్కాం జరిగింది. అని టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాయల తులాభారం…

TTD : వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై..టీటీడీ కేసు

Trinethram News : వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా…

Bhumana : వైసీపీ నేత భూమన హస్తం

తేదీ : 13/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల తుక్కిసులాట ఘటనపై టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ తొక్కిసులాట వెనుక…

Gorantla Madhav : పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దురుసు ప్రవర్తన

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను ఇవాళ గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకెళ్తుండగా మరోసారి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మీడియా…

MPP Election : ఎంపీపీ ఎన్నికల్లో వ్యక్తిగత కారణాల వల్లే నేను ఓటు వేయలేకపోయాను

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. మార్చి 27వ తేదీన జరిగిన బిక్కవోలు ఎంపీపీ ఉప ఎన్నికల్లో తాను వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదన్న కొంకుదురు వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు పడాల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి. అనపర్తి ప్రెస్ క్లబ్ లో…

MP has a bitter experience : ఎంపీ కి చేదు అనుభవం

తేదీ : 01/04/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాప్తాడు నియోజకవర్గంలో వైసిపి కార్యకర్త లింగమయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినటువంటి టిడిపి ఎంపీ బి.కె పార్థసారథి కి చేదు అనుభవం…

Block the Bill : బిల్లును అడ్డుకుంటాం

తేదీ : 29/03/2025. కృష్ణాజిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కేంద్ర ప్రతిపాదించిన వక్పు సవరణ బిల్లును అడ్డుకుంటామని వైసీపీ నేత పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు ఆ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు వైసీపీ మద్దతిస్తుందని ఆయన…

Big shock for YCP : వైసీపీ కి భారీ షాక్

త్రినేత్రం న్యూస్:మార్చి 29: నెల్లూరు జిల్లా: కావలి కావలి నియోజకవర్గందగదర్తి మండలంలోని పలువురు వైసీపీ నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తురిమెర్ల పంచాయతీకి చెందిన గున్నం రెడ్డి హరికిషోర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో…

Other Story

You cannot copy content of this page