Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజినీ పై ఏసీబీ కేసు

Trinethram News : ఏపీలో మాజీ మంత్రి విడదల రజినీతో సహా పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి…

AP CM : తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన

వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు Trinethram News : తిరుపతి: తిరుపతి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతి పద్మావతి పురంలోని వైయస్ఆర్ కాంగ్రెస్…

Ponnavol : అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తాం

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందన్న పొన్నవోలు అధికారంలో ఉన్నవారు తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆరోపణ పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే నేరం ఎలా అవుతుందని ప్రశ్న Trinethram News : రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు…

MLCs leave YCP : వైసీపీని వీడనున్న మరో 8 మంది MLCలు

Trinethram News : ఏపీలో వైసీపీకి మరో 8 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతేడాది నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా అవి ఇంకా ఆమోదం పొందలేదు. అందువల్లే రాజీనామాకు సిద్ధపడి కూడా ఇప్పటి వరకూ…

Speaker impatient with YCP MLAs : వైసిపి ఎమ్మెల్యేలపై స్పీకర్ అసహనం

తేదీ : 20/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైసిపి సభ్యులపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కొంతమంది సభ్యులు. దొంగల్లా వచ్చి హాజరయ్యి , రిజిస్టర్లో సంతకాలు చేసిన వారు ఎవరు తనకు…

No Development : అభివృద్ధి ఇప్పట్లో లేనట్టే!

తేదీ : 20/03/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాలలో సినీ పరిశ్రమపై ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి పై వైసీపీ సభ్యుల ప్రశ్నలు కు మంత్రి కందుల. దుర్గేష్ స్పందించడం…

MLC Resigned : వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా

ఇప్పటికి 5 గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు Trinethram news : Andhra Pradesh : ఏపీలో వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్కు పంపారు. అయితే.. పదవిలో కొనసాగేది? లేనిది? సస్పెన్స్…

Minister Srinivas : మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

తేదీ : 18/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. పెన్షనర్ల తగ్గింపు 50 సంవత్సరాల కే పెన్షన్ హామీపై వైసిపి ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి…

YCP MLCs : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం

Trinethram News : అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో…

TDP Leader Murder : టీడీపీ నేత దారుణ హత్య

Trinethram News : కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న సంజన్న మృతదేహం కర్నూలు జీజీహెచ్‌కు…

Other Story

You cannot copy content of this page