CM Adityanath Yogi : కుంభమేళా ముగిసిన తరువాత ఈరోజు పారిశుధ్య

Trinethram News : Uttarpradesh : కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న యూపీ ముఖ్యమంత్రి ‘ఆదిత్యనాథ్ యోగీ’ పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి ₹10,000/- బోనస్ ప్రకటించినయోగీ జీ… ఏప్రిల్ 1 నుండి వారి కనీస వేతనం ₹16,000 చేస్తున్నట్టు ప్రకటన https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Bus Stand : మంత్రి నియోజకవర్గంలో బస్టాండ్ ఏది?

భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రం ఎంతో మంది ఔత్సాహికు లైన పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతం నుంచి నిత్యం ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతోపాటు, సరిహద్దు రాష్ట్రాలను జిల్లాలను కలిపే…

SLBC టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడం కష్టమే

Trinethram News : నల్గొండ : టన్నెల్ లోపల 11 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగిపోయి ఉన్నాయి నిన్న ఈరోజు రెండు సార్లు టన్నెల్ లోపల పరిస్థితులను పరిశీలించాము, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కష్టమే కానీ ప్రయత్నిస్తాము –సింగరేణి క్వారీస్…

Singareni : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలి

కార్మికులకు ఏడవ తారీఖు లోపు వేతనాలు చెల్లించె విధంగా చర్యలు తీసుకోవాలి. సి అండ్ ఎండి కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేత. విఠల్ నగర్, పైవింక్లయిన్ ఏరియా ల్లో జరిగిన సమావేశాల్లో ఏఐటియుసి ఆర్జీ వన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్…

MOU for Insurance : కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం

కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయు జనవరి 1నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ Trinethram News : అమరావతి: మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు…

ఆశా వర్కర్ల మీద చేయి చేసుకున్న పోలీసులు

ఆశా వర్కర్ల మీద చేయి చేసుకున్న పోలీసులు Trinethram News : Telangana : సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంవి కార్యాలయం ముందు ఆందోళన…

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయండి

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయండి (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకులోయ )టౌన్ త్రినేత్రం న్యూస్ డిసెంబర్.08: అరుకు రైల్వే స్టేషన్…

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అడ్లూరి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అడ్లూరి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం ధర్మపురి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గత వారం రోజుల క్రితం ధర్మపురి పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ కార్య కర్త ముప్పట్ల నిరంజన్ ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి…

సింగరేణి కార్మికులకు భారీగా దీపావళి బోనస్.. ఒక్కొక్కరికీ రూ.93 వేలకు పైగా.. రేపే అకౌంట్లలో జమ

సింగరేణి కార్మికులకు భారీగా దీపావళి బోనస్.. ఒక్కొక్కరికీ రూ.93 వేలకు పైగా.. రేపే అకౌంట్లలో జమ.. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. దీపావళి పండగ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు భారీగా…

మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం

మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ జిల్లా అధ్యక్షులు పిట్టల వెంకటేష్ ఉపాధ్యక్షులు నూనె శేఖర్ ఆధ్వర్యంలో చొప్పదండి లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పిట్టల నరేష్(SGT)పిట్టల స్రవంతి వీరిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సెలెక్ట్…

You cannot copy content of this page