Janasena Leader : మే డే సందర్భంగా కార్మికులకు పండ్లు పంపిణీ చేసి,శాలువా వేసి సన్మానించిన జనసేన నాయకుడు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా మోతీ నగర్ కూడలి ,ఎర్రగడ్డ రోడ్డు,హైదరాబాదు వద్ద జనసేన నాయకుడు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా కూకట్ పల్లి నియోజకవర్గం…