టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

Trinethram News : లక్నో :మార్చి 30ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్నశ్రీ అటల్ బీహార్ వాజ్‌పేయ్ స్టేడియం వేదిక‌గా నిర్వ‌హించ‌ను న్నారు.…

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం

WPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు.. రాణించిన ఎలిస్‌ పెర్రీ(35), స్మృతి మందన(31), సోఫి డెవిన్(32)…

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ మొదలైంది

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది

సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు. మ్యాజిక్‌ ఫిగర్‌ (113)కు దూరంలో ఆగిపోయిన పార్టీలు.…

ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత్

యువభారత జట్టు U-19 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదటి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా U-19 జట్టు మీద విజయం సాధించింది.అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో ఫైన్‌లకు చేరిన భారత్.. సెమీస్‌లో రెండు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్‌ విజయం.. సౌతాఫ్రికా…

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా – ఇంగ్లాండ్ మద్య టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా పై గెలిచిన ఇంగ్లాండ్

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ టార్గెట్‌ 231 పరుగులు. స్వల్ప లక్ష్య చేధనలో తడబడ్డ భారత ఆటగాళ్లు. 29 రన్స్ తేడా తో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌ స్కోర్లు భారత్‌…

ఆంద్రప్రదేశ్ లో జోరుగా సాగుతున్న కోడి పందేలు..గుండాట,పేకాట

Trinethram News : రెండు రోజుల్లో 300వందల కోట్లు పందేలు జరిగి ఉంటాయి అని స్థానికుల సమాచారం…ఈ రోజు చివరి రోజు సుమారు ఒక్క రోజే 400కోట్లు వరకు పందేలు జరిగే అవకాశాలు? ఏపీ లో సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో…

భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారు

భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారు… క్వాలిఫయింగ్‌ పోటీల్లో షూటర్‌ విజయ్‌వీర్‌కు రజతం పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ ఈ కోటాను ఖాయం చేయగా దీంతో భారత్‌ నుంచి పాల్గొనే షూటర్ల సంఖ్య 17కు పెరిగింది

You cannot copy content of this page