క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

Trinethram News : కీసర: మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన సురేశ్‌ కుమార్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.…

Senthil Kumar :సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ ఇంట విషాదం

Trinethram News : తెలంగాణ : ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి, యోగా టీచర్‌ రూహి మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే…

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి వెళ్లిపోయాడు భర్త. అయినా భార్య కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’

తాజాగా షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన చిరు.. తన భార్య సురేఖతో కలిసి హాలిడే‌‌ట్రిప్‌కు అమెరికాకు వెళ్తున్న ఫొటోను ట్విట్టర్(X)లో షేర్ చేశారు…

తీన్మార్ మల్లన్న భార్యకు డిప్యూటేషన్ పై నాగోలుకు బదిలీ

Trinethram News : హైదరాబాద్‌, ఫిబ్రవరి 04కాంగ్రెస్‌ పార్టీ నేత చింతపండు నవీన్‌కుమార్‌ తీన్మార్‌ మల్లన్న భార్య కొండాపురం మాతమ్మకు ప్రభుత్వం గ్రేటర్‌లోని ఓ స్కూల్లో ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని కల్పించింది. మాతమ్మ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం…

ఎంపీ సీటు కోరుతూ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని భారీ ర్యాలీ

Trinethram News : ఖమ్మం జిల్లా: ఖమ్మం పార్లమెంటు సీటు కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గాంధీ భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఇవ్వాలంటూ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆమె…

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా కర్ణాటక – రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించేందుకు వందల కోట్ల ఏండ్ల నాటి కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించినందుకు శ్రీనివాస్‌ నటరాజ్‌కు జరిమానా విధించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్‌, భూగర్భ శాఖ. ఒక ప్రైవేట్‌…

భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

Trinethram News : విజయనగరం జిల్లా : జనవరి 17విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది.…

భార్య ఆత్మహత్య.. భర్తను కొట్టిచంపిన బంధువులు!

భార్య ఆత్మహత్య.. భర్తను కొట్టిచంపిన బంధువులు! Trinethram News : అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత మృతి ఘటనలో భర్తను మృతురాలి బంధువులు చంపారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉంటున్న సింధు, నాగార్జున మూడేళ్ల…

ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి

Trinethram News : విశాఖ ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి విశాఖ వ్యాలీ దగ్గర జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న వ్యాన్… పల్సర్ బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు ఎగిరిపడడంతో వెనుక వస్తున్న లారీ…

Other Story

You cannot copy content of this page