Medical Camp : ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం

తేదీ : 24/01/2025.ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం.పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు మండలం , వేల్పూరు ఒకటవ సచివాలయం పరిధిలో 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ సాయి భవాని…

బాలికలను కాపాడాలి

బాలికలను కాపాడాలి. పశ్చిమగోదావరి జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలికల…

కఠిన చర్యలు నిధులు దుర్వినియోగం చేస్తే.

తేదీ : 23/01/2025.కఠిన చర్యలు నిధులు దుర్వినియోగం చేస్తే. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఇంచార్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం మండలం చిన ఆమీరంలో మాజీ సెక్రెటరీ ఎస్.కె. జి కృష్ణంరాజు గ్రామపంచాయతీ లో పనిచేసిన…

త్వరగా ఇంటి స్థలాలు ఇవ్వండి

తేదీ : 22/01/2025.త్వరగా ఇంటి స్థలాలు ఇవ్వండి. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం లో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాలు త్వర గతిన ఇవ్వాలని సి.పి.ఐ జిల్లా…

అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్

అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్ Trinethram News : పశ్చిమ గోదావరి జిల్లా : కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్‌ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున…

బిజెపి అధ్యక్షురాలు గా శ్రీదేవి

తేదీ : 22/01/2025.బిజెపి అధ్యక్షురాలు గా శ్రీదేవి. వెస్ట్ గోదావరి : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పశ్చిమగోదావరి జిల్లాకు నూతనంగా ఐ నంపూడి శ్రీదేవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఆకివీడు మండలం బిజెపి…

ఇరవై అయిదు రోజులపాటు రీ సర్వే

తేదీ : 21/01/2025.ఇరవై అయిదు రోజులపాటు రీ సర్వే.వెస్ట్ గోదావరి : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం మండలం మల్లవరం గ్రామంలో రోజుకు 25 ఎకరాల భూమి చొప్పున రెవెన్యూ సిబ్బంది వచ్చి సర్వే చేస్తారని మండల…

Krishna Raja Jayanti : ఘనంగా కృష్ణంరాజు జయంతి వేడుకలు.

తేదీ : 20 /01/2025.ఘనంగా కృష్ణంరాజు జయంతి వేడుకలు.వెస్ట్ గోదావరి : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు జయంతి వేడుకలు ను అభిమానులు, ఘనంగా నిర్వహించడం జరిగింది.…

కిడ్నాప్ కలకలం

తేదీ : 19/01/2025.కిడ్నాప్ కలకలం.వెస్ట్ గోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్): ఇంచార్జ్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమవరం పట్టణానికి చెందిన విశ్వనాథ వెంకట సత్యనారాయణ తేదీ 18/01/2025 న అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు టూ టౌన్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్…

పోలవరం శాసనసభ్యులను కలిసిన జర్నలిస్టులు

తేదీ : ,17/01/2025.పోలవరం శాసనసభ్యులను కలిసిన జర్నలిస్టులు. ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరంఅసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులను జీలుగుమిల్లి మండల త్రినేత్రం న్యూస్ విలేఖరి మరియు వెస్ట్ గోదావరి జోనల్ ఇంచార్జ్ కలిసి క్యాలెండర్ను…

Other Story

You cannot copy content of this page