Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళుతున్న ఢీకొన్న శాంట్రో కారు.. ఈ ప్రమాదంలో కారులో…

Friday is a Dry Day : ఫ్రైడే డ్రై డే

తేదీ : 14/03/2025. పశ్చిమ గోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెనుమంట్ర మండలంలో ఏయన్ యం భాగ్య కుమారి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత పై…

P4 Survey : పీ4 సర్వే నిర్వహణ

తేదీ : 13/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెనుమంట్ర మండలం, బ్రాహ్మణ చెరువు గ్రామ సచివాలయం పరిధిలో పిీ 4 సర్వే మమ్మురంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపద్యంలో స్థానిక ఏయన్ యం లక్ష్మి ఇంటింటికి…

Child Marriage : బాల్య వివాహాలపై అవగాహన

తేదీ : 12/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు పరిధిలో గల శివదేవుని చిక్కాల గ్రామంలోని అంగన్వాడి మెయిన్ సెంటర్, దగ్గులూరు గ్రామంలో తూర్పు వీధి అంగన్వాడి కేంద్రంలో బాల్య వివాహాల వల్ల…

Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ పై మరో కేసు నమోదు

తేదీ : 11/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు మరో కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన…

Dangerous Road : ప్రమాదకరంగా మారిన రహదారి

తేదీ : 10/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అత్తిలి మండలం, మంచిలి గ్రామం నుంచి న త్తారామేశ్వరం వెళ్లే రహదారి ప్రధాన మలుపులో పంట బోధి వంతెనపై రైలింగ్ విరిగిపోవడం జరిగింది. అత్యంత ప్రమాదకరంగా…

Work for Development : నియోజకవర్గం అభివృద్ధికి ఇద్దరం కలిసి కృషి చేస్తాం

తేదీ : 09/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం నియోజకవర్గం పులపర్తి. రామాంజనేయులు ను, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారి ఇంటి…

Cycle Trip : ప్రారంభమైన సిపియం ప్రజా చైతన్య సైకిల్ యాత్ర

తేదీ : 08/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలోని స్థానిక టి డ్కో గృహాల వద్ద నుంచి సిపియం ప్రజా చైతన్య సైకిల్ యాత్ర ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ…

CM Relief Fund : సీయం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాళ్ళ మండలం , పెదమిరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ , ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను 53 మందికి…

Nimmala Ramanaidu : అనారోగ్యంతో నే అసెంబ్లీకి నిమ్మల

తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు ఎమ్మెల్యే, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల. రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరవడం జరుగుతుంది.ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఆరోగ్యాన్ని…

Other Story

You cannot copy content of this page