సమావేశానికి వెళ్ళిన బాధితులు

తేదీ : 15/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు పట్టణంలో జరిగే అగ్రిగోల్డ్ బాధితుల విస్తృతస్థాయి సమావేశానికి ఆకివీడు నుండి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు ఇంటి. వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా…

Chief Minister : ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

తేదీ : 14/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలో ‘”తల్లికి వందనం” పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి చిన్నారుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Petition to MLA : ఎమ్మెల్యేకు వినతి పత్రం

తేదీ : 13/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుకు వినత పత్రం అందజేశారు. ముందుగా వాళ్లు…

MLA Pulaparthi Anjibabu : అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే

తేదీ : 12/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరంలో చిన్ననాటి నుంచే మానవీయ విలువలతో కూడిన విద్యా బోధన అంగన్వాడిలో అందిస్తున్నారని, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ముప్ఫై తొమ్మిది వ…

Newspaper Burnt : ఓ పత్రిక ప్రతులు దహనం

తేదీ : 10/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరంలో కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాసు వర్మ ఆధ్వర్యంలో అమరావతిని అనుమానించేలా ఓ పత్రిక తప్పుడు ప్రచారం చేసిన తీరు ఖండిస్తూ…

Water Problems : నీటి కష్టాలు

తేదీ : 09/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు పదవ వార్డు యందు లక్ష్మీ నగర్ పార్కు పక్క వీధిలో ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలపడం జరిగింది. కుళాయి నీళ్లు రాక వాటర్…

Arimilli Radhakrishna : బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

తేదీ : 07/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకులో ముస్లిం సోదరుల త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ పర్వదినం అని ఎమ్మెల్యే ఆరిమిల్లి .రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా టౌన్ కొ మ్మాయి చెరువు…

Road Accident : కారును ఢీ కొట్టి న లారీ వ్యక్తి మృతి

తేదీ : 06/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మొగుల్తూరు మండలం , ముత్యాలపల్లి వంతెన సమీపం సన్నిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమంట్ర మండలం , నెగ్గి పూడికి చెందిన కర్రీ వెంకటరెడ్డి…

EPFO ​​: భారత ప్రభుత్వ ఈపీఎఫ్ఓ ప్యానల్ న్యాయవాదిగా ధర్నాలకోట

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, భారత ప్రభుత్వ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్యానల్ న్యాయవాదిగా రాజమహేంద్రవరం కు చెందిన న్యాయవాది ధర్నాలకోట వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. గురువారం ఈపీఎఫ్ఓ రీజనల్ కమిషనర్ నుండి వెంకటేశ్వరరావు…

Fire Accident : అగ్నిప్రమాదం

తేదీ : 04/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆచంట పరిధిలోని చెరకు వాడలో పెళ్ళింట వంటకాల సమయంలో గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఏడుగురికి గాయాలయ్యాయి.మంటలు…

Other Story

You cannot copy content of this page