సమావేశానికి వెళ్ళిన బాధితులు
తేదీ : 15/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు పట్టణంలో జరిగే అగ్రిగోల్డ్ బాధితుల విస్తృతస్థాయి సమావేశానికి ఆకివీడు నుండి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు ఇంటి. వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా…