CPI : ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేయాలి

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి…రైతు భరోసాపై ప్రభుత్వ వైఖరిని చెప్పాలి..సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అంజయ్య నాయక్డిండి (గుండ్ల పల్లి)మే 25 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు…

MLA Adireddy Srinivas : మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

సిటీలోని ఈద్గా, ముస్లీం బరియల్ గ్రౌండు అభివృద్ధికి ప్రత్యేక కృషి నూతన కమిటీలు ముస్లిం సోదరుల అభ్యున్నతికి పాటుపడాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షరాజమహేంద్రవరం : మైనారిటీల సంక్షేమానికి… అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి…

బీసీ సంక్షేమం పేరిట అడ్డగోలుగా అవినీతి

ఎంపీడీవోకి వినతిపత్రం అందచేసిన అనపర్తి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ కన్వీనర్ కొండేటి భీమేశ్వర స్వామి , బిసి సెల్ విభాగం నాయకులు. అనపర్తి: అనంత బుల్లెటిన్ ప్రతినిధి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన బీసీ మహిళల కుట్టుమిషన్ శిక్షణ…

MLA Nenavat Balu Naik : పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం

ఎంఎల్ఏ నేనావత్ బాలు నాయక్.దేవరకొండ మే 2 త్రినేత్రం న్యూస్. అనారోగ్యానికి గురైన వారికి LOCతో ఆసరాగా నిలుస్తున్న ఎమ్మెల్యే. ఆపదలో అన్న నేనున్నానంటూ ముఖ్యమంత్రి సహాయనిధితో నిరుపేదలకు అండగా నిలుస్తున్న– దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్. దేవరకొండ…

Keshineni Shivnath : సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం

తేదీ : 30/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన విజయవాడ యంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు, కర్షకులు, శ్రామికులు తమ శ్రమను దారా బోస్తూ దేశ ,…

TDP : కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించేది టీడీపీయే

వారి సంక్షేమానికి కృషి చేయడం మా కర్తవ్యం ప్రాంతీయపార్టీ టీడీపీ ఇతర రాజకీయపార్టీలకు ఆదర్శం పార్టీ కష్టకాలంలో వెన్నంటి నడిచారని మృతి చెందిన రవికుమార్ కు లోకేష్ నివాళి మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం అందించిన…

కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం లో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే…

Distribution of Rice : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాపాలనలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 4 త్రినేత్రం న్యూస్రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఆదేశాల మేరకు నేడు అనగా శుక్రవారం రోజు గుండ్లపల్లి మండలం గోనబైన పల్లి దేవత్ పల్లి…

Corporator : భరత్ నగర్ కాలనీలో కార్పొరేటర్ పర్యటన

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 15 : ఈ రోజు ఫతేనగర్ డివిజన్ పరిదిలోని భరత్‌నగర్ కాలనీ, జెపినగర్ ఎస్పీ నగర్ సంక్షేమ సంఘ కమిటీ సభ్యులు, జలమండలి అధికారులు డీజీఎం శివ, మేనేజర్ జెక్కి తో సంయుక్తంగా కార్పొరేటర్ పడాల…

DCP : ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ వారి సంక్షేమ పోలీసుల ధ్యేయం: మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్

మంచిర్యాల మార్చి-15// త్రినేత్రం న్యూస్. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ (బెజ్జల ) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్…

Other Story

You cannot copy content of this page