CPI : ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేయాలి
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి…రైతు భరోసాపై ప్రభుత్వ వైఖరిని చెప్పాలి..సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అంజయ్య నాయక్డిండి (గుండ్ల పల్లి)మే 25 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు…