PM Narendra Modi : తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

వరంగల్ జిల్లా మే-22// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణలో మూడు రైల్వేలు ఈరోజు ఉదయం ప్రారంభించారు. అమృత్ భారత్ స్కీములో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్, రైల్వే స్టేషన్ ను గురువారం పునర్: ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రీ డెవలప్…

MGM Hospital : ఎం.జీ.ఎం.(పి.పీ.యూనిట్) ను అకస్మిక తనిఖీ చేసిన వరంగల్ డీ.ఎం.అండ్.హెచ్ ఓ. డాక్టర్. సాంబశివరావు

వరంగల్ జిల్లా మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీ.పీ.యూనిట్)ను అకస్మిక తనిఖీ చేసిన వరంగల్ డీ. ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్.బీ. సాంబశివరావు. పీ.పీ యూనిట్ వెల్ బేబీ లో నిర్వహించే వ్యాధి నిరోధక…

Rama Rajesh Khanna : 20 మే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా – రామ రాజేష్ ఖన్నా

వరంగల్ జిల్లా మే-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా పడినట్లు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి…

KTR : వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం మొదలైంది

Trinethram News : తెలంగాణను పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి.. హామీలు అమలుచేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ అరాచకాలను ఒక్క బీఆర్ఎస్ మాత్రమే ఎదుర్కుంటుంది రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై…

Bandi Ramesh : శ్రీ భద్రకాళి భద్రేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవా కార్యక్రమంలో పాల్గొన్న బండి రమేష్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : వరంగల్ లోని శ్రీ భద్రకాళి భద్రేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారం భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బoడి రమేష్…

Chalo Warangal : చలో వరంగల్

*భారత రాష్ట సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయాలి – డిండి టౌన్ అధ్యక్షులు మహమ్మద్ రషీద్ డిండి ఏప్రిల్ 26, త్రినేత్రం న్యూస్: రేపు వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ డిండి టౌన్…

MLC Kavitha : రక్తం చుక్క చిందించకుండా రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్

వరంగల్ జిల్లా ఏప్రిల్ 24 : తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరుకుంటా రని.. కానీ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మాత్రం తమ కు…

Maoists Surrender : వరంగల్ జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగుబాటు

వరంగల్ జిల్లా:ఏప్రిల్ 24 : వరంగల్ జిల్లా కేంద్రంలో 14 మంది మావోయిస్టులు ఈరోజు ఉదయం లొంగిపో యారు. పోలీసులు ఎదుట లొంగిపోయిన వారిని ఐజి చంద్రశేఖర్ రెడ్డి, మీడియా ముందుకు తీసుకువచ్చా రు. ఒక్కొక్క మావోయిస్టు కు రూపాయలు 25…

BRS Rajatotsava Sabha : బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్!

హన్మకొండ:ఏప్రిల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్‌ ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతో త్సవ సభకు శనివారం సాయంత్రం నాడు వరంగల్ జిల్లా పోలీసులు అనుమతి…

Student Suicide : వరంగల్ నిట్ విద్యార్థి ఆత్మహత్య

Trinethram News : వరంగల్ నిట్‌లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్ – కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి (22) బుధవారం నుండి కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తోటి విద్యార్థులు గురువారం సాయంత్రం కాలేజీ సమీపంలోని వడ్డేపల్లి చెరువులో…

Other Story

You cannot copy content of this page