General Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదన్న

ఎన్నో కుటుంబాలు ప్రియమైన వారిని కోల్పోవాల్సి ఉంటుందని వ్యాఖ్య సరిహద్దుల్లో నివసించే వారి పరిస్థితి దారుణంగా ఉంటుందన్న మాజీ ఆర్మీ చీఫ్ యుద్ధం అనివార్యమైతే తప్ప, అది చివరి ప్రత్యామ్నాయంగానే ఉండాలని సూచన Trinethram News : భారత్, పాకిస్థాన్ మధ్య…

Devarakonda Government : దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ యుద్ధంలో వీరమరణం చెందిన జవాన్లకు నివాళులు

దేవరకొండ మే 10 త్రినేత్రం న్యూస్. స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం దేవరకొండ ఈ నెల మాసవారి సమావేశం ఈ రోజు అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వీర మరణం…

32 Airports Closed : దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత

Trinethram News : భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో DGCA కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర, పశ్చిమ భారత్లోని 32 ఎయిర్పోర్టులను ఈనెల 15 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపొర, భటిండా, హల్వారా, హిండన్, జమ్మూ, చండీగఢ్, భుజ్,…

MLC Somu Veerraju : సీపీఐ నారాయణ పాకిస్థాన్ వెళ్లిపోవాలి

Trinethram News : ఇండియాలో జీవించే అర్హత ఆయనకు లేదు.. అక్కడి ప్రజలతో నారాయణ జీవించాలి.. దేశంలో ఇంత ఘోరం జరిగితే యుద్ధం వద్దంటాడా?.. యుద్ధం చేయాలని దేశ ప్రజలంతా ఆవేశంతో ఉంటే యుద్ధం వద్దంటాడా?.. సీపీఐ పార్టీ నుంచి నారాయణను…

Adani, Ambani : భారత్ కు ఏం కావాలన్నా మేమున్నాం

Trinethram News : పాకిస్తాన్తో యుద్ధం భారత్ కు పూర్తి అండగా ఉంటామని, గౌతమ్ అదానీ, అంబానీలు ప్రకటించారు. ‘ఇలాంటి సమయంలోనే మన ఐక్యత, నిజమైన బలం బయటికొస్తుంది. సాయుధ బలగాలకు అండగా ఉన్నాం’ అని అదానీ ట్వీట్ చేశారు. ‘దేశానికి…

భారత పౌరులు తక్షణమే సిరియాను వీడండి!

భారత పౌరులు తక్షణమే సిరియాను వీడండి! Trinethram News : సిరియా : డిసెంబర్ 07దశాబ్దం పాటు అంతర్యు ద్ధంతో తల్లడిల్లి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటు దారులు మళ్లీ రెచ్చిపోతు న్నారు. బషర్ అల్ -అసద్ నేతృత్వంలోని…

మంచి మ‌న‌సు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. వ‌య‌నాడ్ బాధితుల‌కు రూ.కోటి విరాళం

Megastar Chiranjeevi and global star Ram Charan, who showed a good heart, donated Rs.1 crore to the victims of Wayanad Trinethram News : కార్గిల్ వార్ సంద‌ర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభ‌వించిన‌ప్పుడు,…

Prime Minister Modi : ప్రధాని మోదీ ద్రాస్ లో పర్యటన

Prime Minister Modi’s visit to Dras నేడు కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం .. ప్రధాని మోదీ ద్రాస్ లో పర్యటన.. Trinethram News : లడఖ్‌ : నేడు కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) 25వ…

Gang War Suspects : గ్యాంగ్ వార్ నిందితుల అరెస్టు

Arrest of Gang War Suspects మానకొండూరు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మానకొండూరు మండలం పచ్చినూర్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్ వ్యవహారంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా 9…

పిఠాపురంలో స్టిక్కర్ల వార్

Sticker war in Pithapuram పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. స్థానికంగా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ‘మా ఎమ్మెల్యే పవన్’ అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసిపి అభిమానులు మాత్రం ‘డిప్యూటీ సీఎం వంగా…

Other Story

You cannot copy content of this page