Workers’ wages : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కార్మికులకు కనీస వేతనాలు 26వేలు ఇవ్వాలి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వికారాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కర్ యార్డ్ నుండి RDO ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి,సభ citu యూనియన్…

Anganwadi Teachers : అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగాలగా గుర్తించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్ : కనీస వేతనాలు 32వేలు ఇవ్వాలి* అందనపు పనులు రద్దు చెయ్యాలి ఐసిడిఎస్ ను పరిరక్షించాలి* కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వ్యతిరేకించాలి* ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మె ను…

Wages : ఏపీలో గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనాలు పెంపు

Trinethram News : అమరావతి : ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధన ఉంది.…

AITUC : కార్మికుల శ్రమకు తగిన వేతనం మంజూరు కై పోరాటానికి సిద్ధం కండి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి 139 వ. మేడే వేడుకలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలోఘనంగా…. త్రినేత్రం న్యూస్ : కాకినాడ,మే,01: కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్…

ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం 600 చెల్లించాలి

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కార్మిక పక్షపాతి కార్మికోద్యమ నాయకుడు బిటి రణదేవే, మహాత్మ జ్యోతిబా పులె, బాబా సాహెబ్ అంబేత్కర్ మహనీయుల ఆలోచనలు,ఆశయాలు ముందుకు తీసుకపోవలీ. పేదల,కూలీల హక్కులకై పోరాడుదాము అత్వెల్లి లో ఉపాధి కూలీలకు పెండింగ్ 7వరాల డబ్బులు…

CITU : అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అమలు చేయండి.(సిఐటియు) డిమాండ్

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 21: కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనం అమలు అయ్యే విధంగా రైల్వే యాజమాన్యం కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని రైల్వే కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో డిమాండ్…

Minimum Wage : కనీస వేతనం 26,000 టీచర్లకు ఇవ్వాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడి టీచర్ల ధర్నా,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అంగన్వాడి టీచర్లకు జీతాలు, పెంచుతామని చెప్పి 16 నెలలైనా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, ఇదివరకు రిటర్మెంట్…

AITUC : ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించండి

నగరి త్రినేత్రం న్యూస్. కార్మికులపై తెస్తున్న రాజకీయ ఒత్తిడిలను ఆపాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చిత్తూరు పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో వంట చేయు కార్మికుల విస్తృత సమావేశం…

Women’s Day : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కార్మికులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

నగరి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ పథకం వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆమలు పరచాలని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…

CITU : ఆశ కార్యకర్తల వేతనాలు పెంచేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం

సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 7: ఆశ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని శ్రమ తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో…

Other Story

You cannot copy content of this page