Jagan’s Victory with a Majority : భారీగా తగ్గిన జగన్ మెజార్టీ – 60 వేల ఓట్ల మెజార్టీతో జగన్ గెలుపు

Jagan’s majority reduced by a huge margin – Jagan’s victory with a majority of 60 thousand votes AP Election Result 2024: పులివెందులలో జగన్ 60 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత…

Parliament election : పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించిన సిపి

CP who examined the way of counting the votes of the Parliament election రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ JNTU, రామగిరి లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు…

అందరూ దృష్టి ఎన్నికల కౌంటింగ్ పైనే

All eyes are on election counting Trinethram News : అసలు ఓట్లను ఎలా లెక్కిస్తారు…. రౌండ్ లను ఎలా నిర్ణయిస్తారు? ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా…

నాగుపాము – నాగబాబు ఇద్దరు ఒక్కటే.. అన్నం పెట్టిన గీత ఆర్ట్స్ నే కాటేసాడా?

Nagupamu – Nagababu are one and the same Trinethram News : ఎట్టకేలకు ఈనెల 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు , 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగిసాయి.. ప్రస్తుతం అందరి…

బీజేపీ మరోసారి పాండాను ఇక్కడి నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది

కేంద్రపారా నుంచి బీజేడీ ఎంపీ అనుభవ్ మొహంతి ఒడిశా అధికార పార్టీకి రాజీనామా చేసి త్వరలో బీజేపీలో చేరనున్నారు 2019లో ఇదే స్థానం నుంచి బీజేపీకి చెందిన బైజయంత్ పాండాపై 1.5 లక్షల ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ మరోసారి పాండాను…

కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు…

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్

తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు మార్చి 20న (నేడు) నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ మార్చి 27 మార్చి…

ఏ ఊరిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చారో.. ఆ ఊళ్లో కేసీఆర్‌ ఓట్లు అడగాలి

ఏ ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో.. ఆ ఊళ్లో మేం ఓట్లు అడుగుతాం.. ఈ ఛాలెంజ్‌కు మీరు రెడీనా-సీఎం రేవంత్‌ రెడ్డి

వైసీపీ ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుంది: పురందేశ్వరి

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాలే అందుకు నిదర్శనమన్న పురందేశ్వరి 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారని వెల్లడి ఎన్నికల సంఘాన్నే ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యలు

దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్‌

Trinethram News ; రాజాం: దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొందన్నారు.. విజయనగరం జిల్లా…

You cannot copy content of this page