సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు

Trinethram News : విశాఖ జిల్లా…గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెలుగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, అందరూ కలిసి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు.…

రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి : షర్మిళ

Trinethram News : విశాఖ… విశాఖ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పిసిసి చీఫ్ షర్మిల షర్మిళ కామెంట్స్…. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి పాలక పక్షం-ప్రతిపక్ష పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయి టీడీపీ హయాంలో స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేసిన…

You cannot copy content of this page