Palla Simhachalam : మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తేదీ : 07/06/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93). కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.…