Palla Simhachalam : మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తేదీ : 07/06/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93). కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.…

Car and Auto Destroyed : లారీ బీభత్సం … కారు ఆటో ధ్వంసం

తేదీ : 03/06/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి – విశాఖ రోడ్డులోని అంకెలపాలెం జంక్షన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి కారు మరియు ఆటోపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, ఆటో పూర్తిగా…

CPI : సహజ వనరులపై ఆంధ్రాకు వాటా దక్కాలని రాజమండ్రి లో రాష్ట్ర సదస్సు

విశాఖ ఉక్కు ప్రేవేటికరణ పైచంద్రబాబు, పవన్ మౌనం వీడాలీ పాత్రికేయుల సమావేశంలోసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిముప్పాళ్ల నాగేశ్వరరావు రాజమండ్రి, జూన్ 01: రాష్ట్రం లోని కృష్ణ గోదావరి బేసిన్ లో లభ్యమవుతున్న గ్యాస్ చమురు సహజ వనరుల పై అప్పుల్లో ఉన్న…

CITU : విశాఖ ఉక్కు ఆపాలి ప్రైవేటీకరణ

తేదీ : 29/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రంగారావు పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ కార్మికుల…

Road Accident : రోడ్డు దాటుతుండగా కారు ఢీ… యువతి మృతి

తేదీ : 25/05/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ జిల్లా, తగరపు వలసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు ఇరవై…

MLA Bandaru : కూటమి ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే బండారు ఫైర్

Trinethram News : విశాఖపట్నం : ఏపీలో కూటమి సర్కార్ ఫై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నందుకు తాను సిగ్గుపడుతున్నానంటూ బండారు మినీ మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు.“నిధులు కేటాయింపులో వివక్ష చూపారన్నారు.…

Corona Case : ఏపీలో మరో కరోనా కేసు నమోదు

Trinethram News : కడప : కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదు.. తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరిన వ్యక్తి.. కరోనా పాజిటివ్ గా నిర్ధారించిన వైద్యులు.. నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. నిన్న విశాఖ జిల్లాలో…

Govinda Reddy : డిప్యూటీ మేయర్ గా గోవిందరెడ్డి

తేదీ : 20/05/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ గా గోవిందరెడ్డి ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారి యూరి అశోక్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా…

Workers’ Strike : కార్మికుల సమ్మె

తేదీ : 20/05/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు దిగడం జరిగింది. ఇటీవల విధుల నుంచి తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇకపై…

Metro Rail : విజ‌య‌వాడ‌,విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌కు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న విదేశీ బ్యాంకులు

Trinethram News : ప‌లు విదేశీ బ్యాంకుల ప్ర‌తినిధుల‌తో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్టారెడ్డి స‌మావేశం. స‌మావేశానికి హాజ‌రైన KFW,AFD,ADB,NDB,AIIB,జైకా,ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు. విజ‌య‌వాడ‌లో ప్ర‌తిపాదిత మెట్రో కారిడార్ ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన ఆయా బ్యాంకుల ప్ర‌తినిధులు. రెండు…

Other Story

You cannot copy content of this page