జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ మండలం మదన్ పల్లి గ్రామంలో TMRIES చైర్మన్ ఫహీమ్ క్కురేషి, యువజన కాంగ్రెస్ నాయకులు రాజీవ్ రెడ్డి తో కలిసి జై బాపు జై భీమ్ జై…

Prajavani : ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశము హాలు లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్…

MLA TRR : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ఈరోజు దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిగి ఎమ్మెల్యే డీసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR…

Maoist Party : మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :చత్తీస్గడ్ రాష్ట్రం ఊసూర్ బ్లాక్ కర్రెగుట్టలో నిన్న 22 ఏప్రిల్2025, పదివేల మంది సాయుధ పోలీస్ సైనిక బలగాలు చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు సిద్ధము అని ప్రకటించిన మావోయిస్టు…

Sudhakar Reddy : జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నము

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి. మాట్లాడుతూ జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో నిన్న జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం జమ్మూ…

BRS from Congress : కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ మున్సిపాలిటి పరిధిలోని 9వ వార్డు బూరుగుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంత్ రెడ్డి ఈరోజు ఆయన వర్గంతో కలిసి వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్…

Narayana High School : నారాయణ హై స్కూల్ లో చట్టాలపై అవగాహన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని నారాయణ హై స్కూల్ లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్…

Koppula Mahesh Reddy : శ్రీ భవానీ మాత పూజలొ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. పరిగి మాజీ AMC వైస్ చైర్మన్ సయ్యద్ పల్లి వెంకటయ్య , ఎలికట్ట భవానీ మాత ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి…

కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం లో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే…

Tree Broken : పట్టాలపై విరిగిపడ్డ చెట్టు… రైళ్ల రాకపోకలకు అంతరాయం

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా నవాబు పేట్ మండలం మమదాన్ పల్లి గ్రామ సమీపంలో గాలివానకు రైల్వే పట్టాలపై చెట్టు విరిగిపడింది. చుట్టుపక్కల రైతులు అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. దీంతో కొద్దిసేపు రైళ్ల…

Other Story

You cannot copy content of this page