Lathi Charge Against ASHA : ఆశా వర్కర్లపై లాఠీ చార్జి చేయడం సరికాదు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ఈనెల 24న చలో కమిషనరేట్ కార్యక్రమానికి ఆశ వర్కర్లు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అర్ధరాత్రి నుంచి అరెస్టు చేయడం జరిగింది. అరెస్టులను తప్పించుకొని హైదరాబాద్ వెళుతున్న ఆశా వర్కర్లను మహిళలను అని చూడకుండా లాటి…

Lawyers should be Protected : న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా కేంద్రము: రెండు రోజులు క్రితం ఓ న్యాయవాది ని అతి దారుణంగా హత్య చేసిన ఘటన ను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు న్యాయవాద సంఘము అధ్యక్షులు అశోక్ కుమార్ అధ్వర్యంలో…

Response : త్రినేత్రం న్యూస్ కు స్పందన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధుగుల చి ట్టంపల్లిలోని ప్రతి వీధిలో కరెంటు బల్బులు మున్సిపల్ అధికారులు వేయడం జరిగింది. రెండు రోజుల క్రితం త్రినేత్రం న్యూస్ లో వీధిలైట్లు వెలగడం లేవని రావడంతో సంబంధిత…

మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మహనీయుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.శనివారం కలెక్టరేటలోని సమావేశం మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా…

Ramzan : మత సామరస్యానికి ప్రతీక రంజాన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అనిమాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచుల సంఘనాయకులు రాజిరెడ్డి దోమ. మత సమరష్యానికి రంజాన్ ప్రతీక అని దోమ మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి అన్నారు శనివారం దోమ మండలం బొంపల్లి…

మురికి కాలువను తొలగించరా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రేపల్లి వార్డులో మంచినీరు, త్రాగునీరు పక్కకి మురికి కాలువ ఉంది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ, కంటికి కనిపిస్తుంది, గత కొన్ని రోజుల నుండి మురికి కాలువను తొలగించడం…

ASHA Workers’ Dharna : ఆశా వర్కర్ల ధర్నా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పి హెచ్ సి ల ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆశ వర్కర్లకు పనికి తగ్గ వేత్తనం ఇవ్వాలని రాత్రనకా పగలనకా ఉద్యోగాలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి జీతాలు పెంచుతామని చెప్పి…

Koppula Mahesh Reddy : పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ALL THE BEST

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. జీవితానికి తొలి అడుగు దిశగా పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులు , ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసి తల్లిదండ్రులకు , తమ విద్య…

Streetlights : వీధిలైట్స్ లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా మద్గుల చుట్టంపల్లి 8 వార్డులో గత మూడు నెలల నుండి,వీధిలైట్స్ లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయమై మున్సిపల్ అధికారులకు తెలియజేసిన నిమ్మకు నీరెత్తి నట్లు పోకడ పోతున్నారు ముఖ్యంగా…

ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి జిల్లా అధ్యక్షులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయ ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి , ధార్మిక్ సెల్ కన్వీనర్ మోహన్ రెడ్డి ,…

Other Story

You cannot copy content of this page