Bhu Bharati Act : భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : చేవెళ్ల నియోజకవర్గం రైతుల సంక్షేమాభివృద్ధికే భూ భారతి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నవాబ్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన సదస్సు…

Mother’s Day : ఘనంగా అమ్మల దినోత్సవం వేడుకలు జరిగాయి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అమ్మల దినోత్సవ వేడుకలు శ్రీ బాలాజీ క్లినిక్ బిటిఎస్ కాలనీ వికారాబాద్ లో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ మరియు వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల మాజీ డీన్…

Awareness Seminar : అంగన్వాడి టీచర్లకు చట్టాలపై అవగాహన సదస్సు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ CDPO ఆఫీస్ దగ్గర మేడే సందర్భంగా అంగన్వాడి టీచర్లకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్…

Basaveshwara Maharaj Jayanti : బసవేశ్వర మహారాజ్ జయంతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్: పరిగి లో మహాత్మా శ్రీ బసవేశ్వర మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారుఈ సందర్బంగా మాట్లాడుతున్న ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నాయక్ దేశంలో…

MLA : భూమి ఉన్న ప్రతి రైతుకు భూ భద్రత కల్పిస్తాం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం : పరిగి పట్టణంలోని ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి…

Kodangal Bar License : కొడంగల్ బార్ లైసెన్స్ సురేష్ నాయక్ దక్కింది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కొడంగల్ బార్ లైసెన్స్ టెండర్ కు గాను 9 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియను నిర్వహించడం జరిగింది.…

Kale Yadaiah : స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్యఫై చర్యలు తీసుకోండి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :ఫోను సంభాషణలో అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే పై నవాబుపేట పీఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదును స్పందించి పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…

Industrial Park : ఎన్కతల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : మోమిన్ పేట మండలం ఎన్కతల గ్రామంలో TGIIC ఇండస్ట్రీయల్ పార్కులో 44.30 కోట్ల రూపాయలతో మౌళిక వసతుల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

Ambedkar Statue : అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వచ్చేనెల 7.న ఎన్నెపల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.పోస్టర్ ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నే పల్లి లో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్…

Rajireddy : దండుగా కదిలిన గులాబీ దళం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: బస్సు ముందు జెండా ఊపుతున్న మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.దోమ.చలొ వరంగల్ సభకు దోమ మండలం నుండి గులాబీ శ్రేణులు దండు గా కదిలారు దోమ మండలం నుండి పది బస్సులు ముప్పై కార్లలో ఎల్కతుర్తి…

Other Story

You cannot copy content of this page