Bhu Bharati Act : భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : చేవెళ్ల నియోజకవర్గం రైతుల సంక్షేమాభివృద్ధికే భూ భారతి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నవాబ్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన సదస్సు…