Ugadi Award : లింగస్వామి కి ఉగాది పురస్కారం

తేదీ : 15/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తమ జర్నలిస్టులకు ఈనెల 12వ తారీకునాడు బహుమతులు మరియు, ప్రశంస…

Fire Accident : విజయవాడ N T R జిల్లా చిట్టీ నగర్ సొరంగ మార్గం లో అగ్ని ప్రమాదం

Trinethram News : దారపు రాంబాబు అనే స్థానిక వ్యక్తి యొక్క హీరో హోండా గ్లామర్ వెహికల్ కాలి బూడిదైన ద్విచక్ర వాహనం. చిట్టీనగర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న వాహన దారుడు ప్రక్కన వస్తున్న వాహన దారుడు…

Mahatma Jyotirao Phule : యంపీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

తేదీ : 11/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన…

Development : అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

తేదీ : 10/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గన్నవరం నియోజవర్గం రహదారులు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వ చిప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ. వెంకట్రావు తెలపడం జరిగింది. యన్ టి ఆర్ జిల్లా కేంద్రమైన…

Police Responded : స్పందించిన పోలీసులు

తేదీ : 10/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మాజీ సీయం జగన్ అనుషిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విజయవాడ పోలీసులు డిమాండ్ చేయడం జరిగింది. స్పందిస్తూ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు…

Traffic Diversion : ట్రాఫిక్ మళ్లింపు

తేదీ: 10/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, లో నెల 11వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా నూజివీడులో ప్రవేశించే వాహనాలను పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించడం జరుగుతుంది. విజయవాడ…

Passport : విజయవాడలో పూర్తిస్థాయి పాస్ పోర్ట్ ఆఫీస్…

Trinethram News : Andhra Pradesh : 8 Apr 2025 ఏపీ విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్ ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో సేవలందించనుంది. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ కొత్త ఆఫీసు మంగళవారం…

Chicken Prices : భారీగా పతనమైన చికెన్ ధరలు

కొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.70 Trinethram News : విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270 కి తగ్గింది. అంటే దాదాపు 40 రూపాయల వరకు తగ్గింది. మరికొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.70 వరకు తగ్గింది.…

Police : పోలీసులో మంచి మార్పు

తేదీ : 07/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పోలీసుల్లో మంచి మార్పు రావడం అభినందనీయం. ప్రజలతో ఎలా ఉండాలి, ఏ విధంగా మెలగాలి, అనే విషయాలు పై వారికి…

Paritala Ravindra : పరిటాల రవీంద్ర మనలో లేకపోయినా జనం గుండెలో ఇంకా ఉన్నారు

విజయవాడ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పరిటాల రవీంద్ర ని దేవుడు ల కొని లక్షల మంది పూజించే నాయకుడు పరిటాల రవీంద్ర పరిటాల యువశక్తి ఆంధ్ర తేజ అభిమానులు రవీంద్ర ఆశయాల కోసం కృషి చేస్తారు ప్రాణాలు ఇవ్వనీకి కూడా వెనుకాడ…

Other Story

You cannot copy content of this page