MP Kesineni Shivnath : దేశ ప్రధానికి స్వాగతం పలికిన యం పి

తేదీ : 02/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజయవాడ పార్లమెంట్ యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన…

Keshineni Shivnath : సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం

తేదీ : 30/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన విజయవాడ యంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు, కర్షకులు, శ్రామికులు తమ శ్రమను దారా బోస్తూ దేశ ,…

MP : యువ క్రికెటర్లకు ఆదర్శం. యం. పి.

తేదీ : 29/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రంలోని విజయవాడ పద్నాలుగు ఏళ్ళ వయసులో ఐపిఎల్ క్రికెట్ ఆడడమే. కేవలం ముప్ఫై ఐదు బంతుల్లో సెంచరీ సాధించి అరుదైన రికార్డు క్రియేట్…

Kesineni Shivnath : వికలాంగులకు యం పి ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ అందజేత

తేదీ : 25/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పలు డివిజన్లకు సంబంధించి న వికలాంగులకు పార్లమెంటు యం. పి కేశినేని శివనాథ్ తన (చిన్ని)…

Terrorist in Vijayawada : విజయవాడలో ఉగ్రవాదుల కదలికలు

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు Trinethram News : ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కలకలం రేగింది. నగరంలో నలుగురు సిమి సానుభూతిపరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు…

Raj Kasireddy Remand : రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Trinethram News : విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)కి ఏసీబీ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఏసిబి స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు…

YS Jagan : నేడు వైసీపీ పీఏసీ తొలి సమావేశం

Trinethram News : విజయవాడ :వైసీపీ తొలిసారిగా మంగళవారం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా ఇటీవల జగన్ ఆదేశాల…

National Panchayat Award : పంచాయితీకి జాతీయ అవార్డు

తేదీ : 21/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ గ్రామీణ మండలంలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డుకు ఎంపిక అవడం జరిగింది. జాతీయ పంచాయతీ అవార్డు 2025 వ సంవత్సరంలో భాగంగా…

డెబ్బై ఐదు వ జన్మదిన వేడుకలు

తేదీ : 19/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) సూచనల ప్రకారం స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ , త్రీ…

MP Keshineni : యం పి కేశినేని శివనాథ్ ( చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎయంసి చైర్మన్.

తేదీ : 17/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కోగంటి. వెంకట సత్యనారాయణ యం పిను గురునానక్ కాలనీ విజయవాడ…

Other Story

You cannot copy content of this page