Metro Rail : విజ‌య‌వాడ‌,విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌కు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న విదేశీ బ్యాంకులు

Trinethram News : ప‌లు విదేశీ బ్యాంకుల ప్ర‌తినిధుల‌తో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్టారెడ్డి స‌మావేశం. స‌మావేశానికి హాజ‌రైన KFW,AFD,ADB,NDB,AIIB,జైకా,ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు. విజ‌య‌వాడ‌లో ప్ర‌తిపాదిత మెట్రో కారిడార్ ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన ఆయా బ్యాంకుల ప్ర‌తినిధులు. రెండు…

Kesineni Shivanath : ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన పి. ఈశ్వర్

తేదీ : 14/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కేంద్రమైన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్. (చిన్ని) ని శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పి.ఈశ్వర్ గురునానక్ కాలనీలో పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్…

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ కి రిమాండ్ పొడిగింపు

Trinethram News : విజయవాడ : సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండు న్యాయస్థానం పొడిగించింది.. ఇవాల్టితో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు ఆయన్ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా,…

Cool Drink Van Overturned : విజయవాడ – మచిలీపట్నం హైవే బోల్తా పడిన కూల్ డ్రింక్ వాన్

Trinethram News : అతివేగంతో వెళ్తున్న వాన్ ఒక్కసారిగా టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఈ ఘటనలో వాన్ లో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. హైవే మీద వెళ్తున్న వాహన దారులు ఆగి కూల్ డ్రింక్ కేసులను…

Illegal Business : అక్రమ దందా

తేదీ : 12/05/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో సెల్ టాక్స్ అధికారులమంటూ హోల్ చల్ . చేయడం జరుగుతుంది. జాతీయ…

House Titles : ఇంటి పట్టాలు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి

తేదీ : 10/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ రాణి తోట, పోతురాజు గుడి వద్ద ఆర్.సి.యం పాఠశాల పక్కన ఉన్నటువంటి వేముల దుర్గారావు మరియు ఆయన పిన్ని ఆ…

Toll Collection via Satellite : విజయవాడ హైవేపై శాటిలైట్తో టోల్!

Trinethram News : విజయవాడ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో పంతంగి (చౌటుప్పల్), కొర్లపహాడ్ (కేతేపల్లి), ఏపీలో చిల్లకల్లు (నందిగామ) టోల్ ప్లాజాల వద్ద ప్రస్తుతం శాటిలైట్ ద్వారా టోల్ వసూలు జరుగుతోంది. వాహనం ఆగనవసరం లేకుండానే శాటిలైట్ విధానం…

Students who Created a Stir : ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు

తేదీ:9/05/2025 ఎన్టీఆర్ జిల్లా: ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ రూరల్ తాడేపల్లి కొత్తూరు గ్రామంలో ఉన్న సెయింట్ బెండిక్స్ పాఠశాల యందు విద్యార్థులు సుమారు ఒకవేయ 300 మంది అందులో ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్…

మోసపోయిన బాధితులు, న్యాయం చేస్తామన్న పోలీసులు

తేదీ : 09/05/2025. యన్ టి ఆర్ జిల్లా : ( త్రినేత్రం న్యూస్ ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ రెవెన్యూ కాలనీలో పదమూడవ వార్డు డోర్ నెంబరు 40- 03- 10 గల స్నాప్ జిమ్ లో…

YS Jagan : 2027లో పాదయాత్ర చేస్తా

Trinethram News : విజయవాడ : 2027లో తాను మళ్లీ పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకుల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకొచ్చే…

Other Story

You cannot copy content of this page