Gang Arrested : శిశువులను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నా ముఠా అరెస్ట్

Trinethram News : రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుండి పసి పిల్లలను ఎత్తుకొచ్చి అమ్ముతున్న ముఠాను సూర్యాపేటలో అరెస్టు చేసిన పోలీసులు ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న 16 నెలల బాలుడిని చైల్డ్ వెల్ఫేర్…

Serial Killer : నరమాంస భక్షకుడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

Trinethram News : మనిషిని చంపి… ఆ తలతో సూప్ చేసుకుని త్రాగే నరమాంశ భక్షకుడికి ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నూ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.ఇద్దరు వ్యక్తుల హత్యకేసులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సీరియల్‌ కిల్లర్‌…

UP CM : వీరమల్లు ఈవెంట్లో.. చీఫ్ గెస్ట్గా యూపీ సీఎం

Trinethram News : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానుండటంతో ప్రమోషన్స్ కోసం కాశీ, తిరుపతి, హైదరాబాద్ను ఎంపిక చేసింది. కాశీలో జరగనున్న…

Thalapathy Vijay : వివాదంలో టీవీకే పార్టీ చీఫ్… నటుడు విజయ్‌కు ఫత్వా జారీ!

Trinethram News : టీవీకే స్థాపకుడు, నటుడు దళపతి విజయ్ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. మద్యం సేవించేవారిని, జూదగాళ్లను ఇఫ్తార్ విందుకు పిలిచి చట్టవిరుద్దంగా ప్రవర్తించారని..దీనితో పాటు రంజాన్‌ పవిత్రతను దెబ్బతీసేలా…

Wife Killed Husband : భర్తను ముక్కలుగా నరికిన భార్య

Trinethram News : Mar 19, 2025, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి, సిమెంటుతొ పూడ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభా రాజ్‌పుత్ అనే…

Samsung S25 Ultra : వృందావన్‌లో కోతి సామ్‌సంగ్ S25 అల్ట్రా దొంగిలించింది, మామిడిపానీయం కోసం తిరిగి ఇచ్చింది!

Trinethram News : ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ భక్తుడు తన ఖరీదైన Samsung S25 Ultra ఫోన్ చేతిలో పట్టుకుని నిలుచుంటే, అకస్మాత్తుగా ఓ కోతి వచ్చి ఫోన్‌ను లాక్కొంది. భక్తుడు ఆశ్చర్యపోయి కోతిని వెంబడించినా, అది…

Maha Kumbh Mela : కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు

Trinethram News : ప్రయాగ్‌రాజ్: 144 ఏళ్లకు ఓసారి జరిగే మహా కుంభమేళా ముగింపునకు చేరుకుంది. 45 రోజులపాటు ఘనంగా కుంభమేళాను యూపీ ప్రభుత్వం నిర్వహించింది. నేడు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి…

Maha Kumbh Mela : మహా కుంభమేళ పై అసత్య ప్రచారం.. కేసులు నమోదు

Trinethram News : ఉత్తర్ ప్రదేశ్ : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సామాజిక మాధ్యమాలు కుంభమేళా నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని తప్పుడు వార్తలు సృష్టించాయి. దీంతో సీరియస్ అయిన యూపీ గవర్నమెంట్ 140…

Maha Kumbh : కుంభమేళాకు నేడు, రేపు జనప్రవాహం

పర్యవేక్షణలో సీఎం యోగి Trinethram News : ప్రయోగరాజ్ :ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు, రేపు సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.…

Ayodhya Darshan Time : అయోధ్య బాలరాముడి దర్శన వేళలో స్వల్ప మార్పులు

అయోధ్య బాలరాముడి దర్శన వేళలో స్వల్ప మార్పులు ఉత్తరప్రదేశ్‌ : ఫిబ్రవరి 08. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు ప్రయా గ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తుల రాకతో కిక్కిరి సిపోయింది. ఇంకోవైపు రాముడి…

Other Story

You cannot copy content of this page