Mega DSC : తక్షణమే మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ప్రాంతా టీచర్స్ పోస్టులు మినహాయింపు ఇవ్వాలి ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ ద్వారా ఖాళీలు భర్తీ చేయాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జిల్లాఇంచార్జ్ ) ఉత్తరాంధ్ర పట్టభద్రుల MLC వేపాడ చిరంజీవి రావు కు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ విజ్ఞప్తి.* 2025 ఏప్రిల్ 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించడం వలన ఆదివాసులకు…

MLC Gade Srinivas Naidu : ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ నాయుడుకు పిఆర్టియు నాయకుల అభినందనలు

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 9: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులుగా పి ఆర్ టి యు తరఫున ఇటీవల ఎన్నికైన గాదె శ్రీనివాస్ నాయుడు ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా పిఆర్టియు మండల, జిల్లా నాయకులు ఆయనను ఘనంగా…

Transfers of IAS : ఏపీలో నేడో, రేపో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

అమరావతి : ఏపీ రాష్ట్రంలో ఒకటి, రెండు రోజుల్లో భారీఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దాదాపు 10 మంది కలెక్టర్లకు స్థానచలనం కలిగే అవకాశముంది. అందులో 8 మంది వరకూ కోస్తా జిల్లాల కలెక్టర్లే ఉండనున్నారని, ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా,…

Gade Srinivasulu Naidu : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక – గాదె శ్రీనివాసులు నాయుడు విజయం

 Trinethram News : ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. అనంతరం రెండో రౌండ్, మూడో రెండ్​లో పలువురు ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు,…

Counting : తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి.. తేలని విజయం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు 6,927 ఓట్లు రాగా, APTF, కూటమి అభ్యర్థి పి.రఘువర్మకు 6596…

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ప్రచారం పి ఆర్ టి యు మరియు మిత్ర సంఘాల అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడు

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 26: ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఒక్క ఉపాధ్యాయుల మద్దతుతో మాత్రమే పోటీ చేయుచున్నారు. గాదె శ్రీనివాసులు నాయుడు, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగినది. గిరిజన సంక్షేమ శాఖ…

భోగాపురం లో క్రికెట్ స్టేడియం

భోగాపురం లో క్రికెట్ స్టేడియం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పలు వ్యాపార సంస్థల ఏర్పాటు, విశాఖ సమీపాన భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. తాజాగా, అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. Trinethram News : భోగాపురం…

ఆ భూములతో నాకు సంబంధం లేదు: విజయసాయిరెడ్డి

ఆ భూములతో నాకు సంబంధం లేదు: విజయసాయిరెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్న విజయసాయిరెడ్డి ప్లాంట్ ను రక్షించుకునేందుకు ఆమరణ దీక్ష కూడా చేస్తామని వ్యాఖ్య ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న విజయసాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై…

ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు Trinethram News : ఉత్తరాంధ్ర : ఏపీలో ఉత్తర అండమాన్ సముద్రం లో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్ర లో కొన్ని చోట్ల…

Nara Lokesh : నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేశ్

నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేశ్ Trinethram News : విశాఖపట్నం పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ కోర్టుకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి 11గంటలకు ఆయన విశాఖ…

Other Story

You cannot copy content of this page