Uttam Kumar Reddy : ఎన్డీఎస్ఏ నివేదిక చూసి సిగ్గుపడండి.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 25: బీఆర్ఎస్పై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఎన్డీసీఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ) ఇచ్చిన నివేదికను చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గు పడాలంటూ మండిపడ్డారు. కాళేశ్వరంతో అద్భుతాలు…