Ashwini Vaishnav : భారతీయ రైల్వే @172 ఏళ్లు
Trinethram News : ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 ఏళ్లు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్, ముంబై, థానే మార్గాల మధ్య సింద్, సుల్తాన్, సాహిబ్ అనే 3 ఇంజిన్లతో…