Ashwini Vaishnav : భారతీయ రైల్వే @172 ఏళ్లు

Trinethram News : ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 ఏళ్లు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్, ముంబై, థానే మార్గాల మధ్య సింద్, సుల్తాన్, సాహిబ్ అనే 3 ఇంజిన్లతో…

Passport : విజయవాడలో పూర్తిస్థాయి పాస్ పోర్ట్ ఆఫీస్…

Trinethram News : Andhra Pradesh : 8 Apr 2025 ఏపీ విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్ ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో సేవలందించనుంది. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ కొత్త ఆఫీసు మంగళవారం…

Amit Shah : కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారు

Trinethram News : Apr 02, 2025, లోక్‌సభలో బుధవారం కేంద్రం వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని,…

Bandi Sanjay : కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిది అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి…

Railway Department : నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఆర్ వో బి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూపాయలు 129.18 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మంగళగిరిలో నాలుగు వరుసల…

Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన తిమ్మాపూర్ జేఏసి సభ్యులు

Trinethram News : తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్ టి సి బస్టాండ్ ముందర గత రెండేళ్ల క్రితం నెలకొల్పిన మహనీయుల విగ్రహల ముసుగులను తొలగించి, ఆవిష్కరణ చేయించేలా సహకరించాలని కోరుతూ తిమ్మాపూర్ మండల జేఏసి సభ్యులు శనివారం రాత్రి కేంద్ర…

NCC Unit : వికారాబాద్ లో NCC యూనిట్ ను ఏర్పాటు చేయండి

కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి .. సంజయ్ సేత్ కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో NCC యూనిట్ ను…

CM Revanth : ‘రేషన్ కోటా పెంచండి’.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

Trinethram News : Mar 04, 2025, తెలంగాణ : కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో అవసరమైన కోటా పెంచాలని CM రేవంత్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్, సీఎం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్…

Bandi Sanjay : క్రమబద్ధీకరణ పేరుతో కాంగ్రెస్ నేతలు 50 కోట్ల స్కామ్

Trinethram News : లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.50 వేల కోట్లు దండుకునేందుకు స్కెచ్‌ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్‌ అధికారంలోకి…

Chilli Prices : మిర్చిధరలపై కేంద్రమంత్రి సమావేశం

Trinethram News : Andhra Pradesh : మిర్చి పంటకు కనీస మద్దతు ధరపై వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సంగ్ నేతృత్వంలో నేడు భేటీ జరగనుంది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ పథకం ద్వారా పంట మద్దతు ధరపై సంబంధిత వర్గాలతో చర్చించనున్నట్లు సమాచారం.…

Other Story

You cannot copy content of this page