నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం
వర్చువల్గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. మైక్రోబయాలజీ, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు.
వర్చువల్గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. మైక్రోబయాలజీ, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు.
ఢిల్లీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ జాబితాపై చర్చ
తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…
గుంటూరు జిల్లా ః జర్నలిస్టు పై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన. జర్నలిస్ట్ సంఘాలు – ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన , హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన జర్నలిస్ట్ సంఘాలు.…
Trinethram News : రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియల వేగవంతం ఆర్ఆర్ఆర్ లో యూటిలిటీస్ తరలింపు భారం భరిస్తామన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్…
అందులో పనిచేసే CGT యూనియన్కు చెందిన ఉద్యోగులు ఈఫీల్ టవర్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. తమ జీతాలు పెరగాలని ఉద్యోగులు సమ్మెలో దిగారు. ఉద్యోగులు సమ్మె చేపట్టిన కారణంగా ఈఫీల్ టవర్ను తాత్కలికంగా అధికారులు మూసివేశారు. దీంతో సోమవారం ఈఫిల్ టవర్ను…
2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్పూర్లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్…
నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. పీఎంలంకలోని డిజిటల్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని పరిశీలించనున్న నిర్మలా..
Trinethram News : కాంగ్రెస్ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఆయన వెళ్లారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్లు…
Trinethram News : వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ తమిళి సై,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,జపాన్ రాయబారి హిరోషి సుజుకి…
You cannot copy content of this page