నేడు టిటిడి పాలక మండలి సమావేశము
కాంట్రాక్టు ఉద్యోగుల కు టైంస్కేలు వర్తించేంకు తీర్మానము చేయనున్న టిటిడి. లైసెన్సులు పునరుద్దరణ, షాపులు మార్పుపై తీర్మాణము చేసే అవకాశం. మరిన్ని ఇంజనీరింగ్ పనులకు అమోదము..
కాంట్రాక్టు ఉద్యోగుల కు టైంస్కేలు వర్తించేంకు తీర్మానము చేయనున్న టిటిడి. లైసెన్సులు పునరుద్దరణ, షాపులు మార్పుపై తీర్మాణము చేసే అవకాశం. మరిన్ని ఇంజనీరింగ్ పనులకు అమోదము..
తాను అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ…
పుణ్యక్షేత్రంలో అలరించిన ఆధ్యాత్మిక శోభయాత్ర ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24న ఆచారంగా తిరుపతి పుట్టినరోజు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనువిందు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలు శనివారం…
తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టిటిడి. తిరుమల: ఇవాళ కుమారధార…
Trinethram News : తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకర సేవా టికెట్లు…
13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు..
కడప జిల్లా.. రాజధాని గురుంచి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడటం హేయనీయం.. సుబ్బారెడ్డి కి రాజధాని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా… సుబ్బారెడ్డి దెబ్బకు సాక్షాత్తు టిటిడి అతలాకుతలం అయ్యింది.. వైవీ సుబ్బారెడ్డి కి మెదడు లేదు…. సొంత జిల్లానే జగన్ పట్టించుకోలేదు.. ఎమ్మెల్యే…
Trinethram News : ఫిబ్రవరి 16న రథసప్తమి నాడు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప కటాక్షం .. దర్శన స్లాట్లను పాటించని భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనం .. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్,…
Trinethram News : తిరుమల తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన…
Trinethram News : బాపట్ల టిటిడి కళ్యాణ మండపంలో ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ ఛాంపియన్షిప్ ఆదివారంనిర్వహించారు. Y N R మాస్టర్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ యర్రా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 20 జిల్లాలకు సంబంధించిన 300 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.…
You cannot copy content of this page