Donation of Silver Akhandas : శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం

రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత.. Trinethram News : తిరుమల, 2025 మే 19: తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు…

TTD : టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

Trinethram News : టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర, తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాలు విజయనగరం, కీసరగుట్ట,…

Sri Padmavati : స్వర్ణరథంపై మెరిసిన శ్రీ పద్మావతి అమ్మవారు

Trinethram News : తిరుపతి, 2025 మే 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమ‌వారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ…

TTD : శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లపై దుష్ప్ర‌చారం స‌రికాదుః టీటీడీ

Trinethram News : తిరుమల 2025, మే 12: తిరుమ‌ల‌లో ఆఫ్‌లైన్ లో ఇస్తున్న శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల మిగిలిపోయాయంటూ సోషియ‌ల్ మీడియాలో కొంద‌రు చేస్తున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని టీటీడీ పేర్కొంది. వాస్త‌వానికి ఆన్ లైన్‌లో 500 టికెట్లు, తిరుప‌తి…

TTD : టీటీడీకి భారీ విరాళం

Trinethram News : ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం.. టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని తన క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం అందజేసిన బెంగుళూరుకి చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్.ఎల్.పి కంపెనీ .. విరాళం చెక్కును అందజేసిన కంపెనీ…

Tirumala : తిరుమ‌ల‌లో భద్రతా దళాల మాక్ డ్రిల్

Trinethram News : తిరుమ‌ల‌, 2025 ఏప్రిల్ 24. కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న సుద‌ర్శ‌న్‌…

Srivari Arjitha Seva Tickets : శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల

Trinethram News : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల‌ కోటాను ఏప్రిల్‌ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల…

Bhumana Karunakar Reddy : భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

Trinethram News : తిరుపతి.ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ. గోశాల అధికారులు స్పష్టం చేశారని మాట్లాడిన భూమన. గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి.…

Bhumana : భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత

తేదీ : 17/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం జరిగింది.యంపి గురుమూర్తి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ వైసిపి…

Scam : భారీ స్కాం జరిగింది

తేదీ : 16/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత వైసిపి హాయంలో శ్రీవారి ఆలయంలో భారీ ఎత్తున స్కాం జరిగింది. అని టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాయల తులాభారం…

Other Story

You cannot copy content of this page