MLA TRR : నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గండీడ్ మండలం సల్కర్ పేట్ గ్రామంలో,లింగాయపల్లి గ్రామంలో మరియు కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే…

MLA TRR : నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి: పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండల కేంద్రంలో మరియు పిరంపల్లి,బండవెల్కిచర్ల,అంతారం, పుట్టపహాడ్,నంచర్ల గ్రామాలలో జరిగిన పలు శుభకార్యాలు మరియు పలు వివాహ వేడుకలకు స్థానిక నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపిన పరిగి ఎమ్మెల్యే డిసిసి…

MLA TRR : కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :గండిడ్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 30మంది లబ్ధిదారులకు 30,03,480/- రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి&షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్థానిక నాయకులు,అధికారులతో కలిసి అందించిన పరిగి ఎమ్మెల్యే డిసిసి…

MLA TRR : రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ఎమ్మెల్యే TRRవికారాబాద్ జిల్లా కేంద్రంలో పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ విగ్రహం నుంచి…

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ మండలం మదన్ పల్లి గ్రామంలో TMRIES చైర్మన్ ఫహీమ్ క్కురేషి, యువజన కాంగ్రెస్ నాయకులు రాజీవ్ రెడ్డి తో కలిసి జై బాపు జై భీమ్ జై…

MLA TRR : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ఈరోజు దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిగి ఎమ్మెల్యే డీసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR…

MLA TRR : భూ భారతి చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలి MLA TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి నియోజకవర్గం,పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ…

సన్న బియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసిన TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం గ్రామంలోని ఘనపూరపు మొగులమ్మ…

CM Relief Fund : ముఖ్యమంత్రి సహాయ నిధి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ఆపదలో ఉన్నకుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే TRRపరిగి పట్టణంలోని 4వ వార్డుకి చెందిన వెంకటరమణమ్మ W/O నాగిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ,ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు…

Congress : కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లకు మహర్ధశ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం- పరిగి ఎమ్మెల్యే TRR చౌడాపూర్ మండలంలో డిసిసి అధ్యక్షులు పరిగి…

Other Story

You cannot copy content of this page