New Jersey : భారత జట్టు కొత్త జెర్సీపై పాకిస్థాన్ పేరు
Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం కొత్తజెర్సీని భారతజట్టు ఆవిష్కరించింది. సారథి రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ కొత్త జెర్సీలు ధరించి కెమెరాలకు పోజిచ్చారు. ఈ జెర్సీలపై ఆతిథ్య పాకిస్థాన్ పేరును ముద్రించడం అందరినీ…