Bandi Sanjay : అందాల పోటీలకు రూ. 300 కోట్లు… పుష్కరాలకు రూ. 35 కోట్లేనా?

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం ఆచరించిన బండి సంజయ్ పుష్కరాల ఏర్పాట్లకు రూ.35 కోట్లు చాలా తక్కువని విమర్శ యూపీలో కుంభమేళాను బీజేపీ ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు Trinethram News : పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం…

Maha Kumbh : రేపటితో మహా కుంభమేళా ముగింపు

144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళా రేపటితో ముగియనుంది.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానం చేశారు.అంటే దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఈ…

NARA Lokesh : మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన లోకేశ్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం…

కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు నారా లోకేష్

Trinethram News : Andhra Pradesh : ఈ నెల 17న కుంభమేళాకు వెళ్లనున్న ఏపీ మంత్రి త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించనున్న లోకేష్ కుంభమేళా నుంచి కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లనున్న లోకేష్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Maha Kumbh Mela : మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు

మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం వద్ద జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి 40 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల…

PM Modi : కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం

కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం Trinethram News : ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ఆయన త్రివేణి…

MahaKumbh Mela : మహా కుంభమేళాలో ‘పవిత్ర’ స్నానం

మహా కుంభమేళాలో ‘పవిత్ర’ స్నానం Trinethram News : Prayagraj : ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళాకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా ఓ హత్య…

CM Yogi : కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి

కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి Trinethram News : గంగా ఘాట్ సమీపంలో స్నానాలు ఆచరించండి. త్రివేణి సంగమం వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దు. అధికారుల సూచనలను అనుసరించాలని కోరిన సీఎం యోగి. తెల్లవారుజామున 2 గంటల సమయంలో…

Stampede in Maha Kumbh : మహా కుంభమేళాలో తొక్కిసలాట

మహా కుంభమేళాలో తొక్కిసలాట Trinethram News : మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్దకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో జరిగిన తొక్కిసలాట దాదపు 20 మంది మృతిచెందినట్టు సమాచారం..…

Union Minister Amit Shah : మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా!

మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా! Trinethram News : Prayagraj : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్…

Other Story

You cannot copy content of this page