బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది

కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7సెగ్మెంట్లలో ఈ యాత్ర సాగనుంది. ఈ రోజు వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10…

నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న రాహుల్‌ యాత్ర

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో…

You cannot copy content of this page