జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

Trinethram News : ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బిగ్ రెస్పాన్స్ వస్తోంది. తమ అభిమాన నాయకుడు జనం ముందుకు రావడంతో సెల్ఫీలు దిగుతూ, సందడి చేస్తూ యాత్రను విజయవంతం చేస్తున్నారు.…

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌ బస్సు యాత్ర

Trinethram News : మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్. ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర నంద్యాల జిల్లా మీదుగా సాగుతోంది. ఇదిలా ఉంటే యాత్రలో సీఎం జగన్ ప్రజలను అప్యాయంగా కలుస్తున్నారు.…

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

Trinethram News : టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.. ఇందులో భాగంగా ఇవాళ ఆయన…

నేడు కర్నూలులో సీఎం జగన్ బస్సు యాత్ర

ఆళ్లగడ్డలో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్న జగన్.. ఉదయం. 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం.. ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం.. సాయంత్రం 4 గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజీలో మేమంతా సిద్ధం బహిరంగ సభ..

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం

Trinethram News : AP CM YS Jagan : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.…

టిడిపికి బిగ్ షాక్…. వైసీపీలో కీ మాగంటి బాబు?

ఇడుపులపాయలో బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాగంటి బాబు వైసీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం.. లేక నేడు రేపో తాడేపల్లి నివాసానికి వెళ్లి జాయిన్ అవుతారని సమాచారం.ఇప్పటికే ఎవరికీ అందుబాటులోకి రాని మాగంటి .. దెందులూరు, లేకుంటే…

ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు!

Trinethram News : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల…

భారీ ప్రచారానికి వైయస్.జగన్ సిద్ధం

Trinethram News : తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’

తాజాగా షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన చిరు.. తన భార్య సురేఖతో కలిసి హాలిడే‌‌ట్రిప్‌కు అమెరికాకు వెళ్తున్న ఫొటోను ట్విట్టర్(X)లో షేర్ చేశారు…

You cannot copy content of this page