Jagan’s London Trip : జగన్ లండన్ ప్రయాణానికి విజయవాడ కోర్ట్ బ్రేక్

Vijayawada court break for Jagan’s London trip Trinethram News : Andhra Pradesh : లండన్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న జగన్ . సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్పోర్ట్ రద్దు. జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు…

Harish Rao : రేపటి నుంచి మాజీమంత్రి హరీష్ రావు ఆలయాల యాత్ర

Ex-minister Harish Rao’s temple trip from tomorrow Trinethram News : రుణమాఫీ పై రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి రైతులను దగా చేశారని..ఆలయాలకు వెళ్లి ముఖ్యమంత్రి చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేలా దేవుళ్లకు…

Jagan : గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్

Former CM Jagan reached Gannavaram Trinethram News : బెంగళూరు పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్నారు. మాజీ సీఎం జగన్ కీ గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి…

వచ్చే వారం నుంచి జిల్లాల్లో సదస్సులు, బస్సు యాత్ర

Conferences and bus trip in districts from next week ఆగస్ట్ లో హైదరాబాద్లో భారీ పబ్లిక్ మీటింగ్బీసీ సంఘాల సమావేశంలో మేధావులుTrinethram News : హైదరాబాద్: రాష్ట్రంలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్ల వాటా తేల్చాకే లోకల్ బాడీ…

సీఎం జగన్ బస్సు యాత్రకు వెల్లువలా జనం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. బస్సు యాత్రకు వెల్లువలా జనం..పోటెత్తారు.

ఇవాళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్

Trinethram News : AP: సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఉగాది పండుగ సందర్భంగా జగన్ విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. సతీమణి భారతీరెడ్డితో కలిసి…

సీఎం జగన్ 7వ రోజు బస్సు యాత్రకు అపూర్వ స్పందన

Trinethram News : రాబోయే ఎన్నికలు.. చంద్రబాబుకు ప్రజల మధ్య జరిగే యుద్ధమని అన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు పాలన, జగన్ పాలన బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే వాలంటీర్లు ఇంటికొచ్చి…

స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.. తుగ్గలి గ్రామస్తులతో సీఎం జగన్‌ ముఖాముఖి

Trinethram News : సీఎం జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సుయాత్ర రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా…

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. ‘మేమంతా సిద్దం’ సభకు తరలివచ్చిన జనం

Trinethram News : సీఎం జగన్ ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేశారు. మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ బస్సుయాత్ర సాగనుంది. అయితే గతంలో సిద్దం పేరుతో నిర్వహించిన ప్రాంతాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో దీనిని చేపట్టనున్నారు.…

జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కర్నూలు జిల్లాలో ప్రారంభం కానుంది. పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర.. భారీ జనం మధ్య కొనసాగుతోంది. పెంచికలపాడు శిబిరం నుంచి తమ ప్రాంతానికి వస్తున్న జగన్…

You cannot copy content of this page