Bandh for Tribal Rights Successful : గిరిజన హక్కుల కోసం బంద్ విజయవంతం

స్పెషల్ డిఎస్సి పై ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ శాంత కుమారి హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ (అరకులోయ) అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 3: ఏజెన్సీ ప్రాంత గిరిజనుల న్యాయహక్కుల కోసం స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ చేపట్టిన మన్యం…

Congress Protests : అరకు మండల కేంద్రంలో గిరిజన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరసన

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ఏప్రిల్ 25 : అరకు నియోజకవర్గంలోని మండల కేంద్రములో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన ఉద్యోగ భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. జీఓ…

Tribal Rights : గిరిజన హక్కులు కాలరాస్తే ఖబడ్దార్

గిరిజన హక్కులు కాలరాస్తే ఖబడ్దార్ ఏజెన్సీ (టీడీపీ+ బిజెపి+ జనసేన పార్టీ నాయకులు) ఆదివాసుల వైపా,ప్రభుత్వం వైపా స్పష్టం చెయ్యాలి. అల్లూరి జిల్లా అరకు లోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 11 : నేడు 11,12 తేదీలలో జరిగే మన్యం బంద్…

MLA Matsyarasa Visvesvara Raju : గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్! – ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు

గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్! – ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లాఇంచార్జ్ : గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్!శాసనసభ స్పీకర్, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన పాడేరు శాసన సభ్యులు,…

CPM : ఎర్రటి ప్రవాహంలా ప్రారంభానికి సిద్ధం అవుతున్న సిపిఎం ప్రదర్శన ర్యాలీ

ఎర్రటి ప్రవాహంలా ప్రారంభానికి సిద్ధం అవుతున్న సిపిఎం ప్రదర్శన ర్యాలీ. Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణం త్రినేత్రం న్యూస్:నేడు పాడేరులో జరుగుతున్న సిపిఎం జిల్లా మహాసభలకు జయప్రదం చేయండి.ప్రజా సమస్యలు, గిరిజన హక్కులు, చట్టాలు కాపాడండి..…

Other Story

You cannot copy content of this page