తిరుమలలో ఈరోజు
18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు సర్వదర్శనానికి 10 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57880 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 19772 మంది భక్తులు హుండి ఆదాయం 4.15 కోట్లు..
18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు సర్వదర్శనానికి 10 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57880 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 19772 మంది భక్తులు హుండి ఆదాయం 4.15 కోట్లు..
తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,552 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,900 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు
Trinethram News : తిరుపతి జిల్లా చంద్రగిరి చంద్రగిరి (మం) గాదెంకి టోల్ ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీలు కారులో తరలిస్తున్న రూ. ఒక కోటి నగదు స్వాధీనం తిరుపతి వైపు వస్తున్న కారులో నగదు గుర్తించిన పోలీసులు… సమాచార మేరకు
అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది… తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన…
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాలే అందుకు నిదర్శనమన్న పురందేశ్వరి 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారని వెల్లడి ఎన్నికల సంఘాన్నే ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యలు
Trinethram News : విజయవాడ: తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు.. విజయవాడలోని పార్టీ…
ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 28-ఫిబ్రవరి-2024బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 27-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,421 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,644 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…
తిరుపతిలో విచిత్రమైన కేసు.. ఎంఆర్ పల్లి పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు 48 గంటల్లో చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరిక అవాక్కయినా పోలీసులు తిరుపతిలో విచిత్రమైన మిస్సింగ్ కేసు నమోదైంది. తమ చెరువు కనిపించడం లేదని, తప్పిపోయిందంటూ…
పుణ్యక్షేత్రంలో అలరించిన ఆధ్యాత్మిక శోభయాత్ర ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24న ఆచారంగా తిరుపతి పుట్టినరోజు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనువిందు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలు శనివారం…
ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 25-ఫిబ్రవరి-2024ఆదివారం తిరుమలకు పోటెత్తిన భక్తులు నిన్న 24-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,175 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 29,543 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.74…
You cannot copy content of this page