జనసేన లో చేరిన గంటా నరహరి
Trinethram News : జనసేన లో చేరిన గంటా నరహరి..కండువా కప్పి ఆహ్వానించిన పవన్ . తిరుపతి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న నరహరి..
Trinethram News : జనసేన లో చేరిన గంటా నరహరి..కండువా కప్పి ఆహ్వానించిన పవన్ . తిరుపతి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న నరహరి..
బస్సు డ్రైవర్, కారు ఓనర్ దుర్మరణం… తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందుచక్రం పంచరైంది. బస్సును పక్కకు పార్క్…
Trinethram News : జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న సోమవారం ఉదయం పదింటి నుంచి 20వ తేదీ ఉదయం పదింటి వరకు ఆన్లైన్లో విడుదల చేస్తోంది. లక్కీడిప్…
సర్వదర్శనానికి 06 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76213 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 19477 మంది భక్తులు హుండి ఆదాయం 3.88 కోట్లు..
Trinethram News : అమరావతి 9 న ముహుర్తం ఖరారు
5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు కేటాయించే యోచన లో టీడీపీ జనసేన కూటమి
అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా…
18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు సర్వదర్శనానికి 10 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57880 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 19772 మంది భక్తులు హుండి ఆదాయం 4.15 కోట్లు..
తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,552 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,900 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు
Trinethram News : తిరుపతి జిల్లా చంద్రగిరి చంద్రగిరి (మం) గాదెంకి టోల్ ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీలు కారులో తరలిస్తున్న రూ. ఒక కోటి నగదు స్వాధీనం తిరుపతి వైపు వస్తున్న కారులో నగదు గుర్తించిన పోలీసులు… సమాచార మేరకు
అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది… తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన…
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాలే అందుకు నిదర్శనమన్న పురందేశ్వరి 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారని వెల్లడి ఎన్నికల సంఘాన్నే ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యలు
You cannot copy content of this page