Celebrities in Srivari Seva : శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తేదీ : 25/05/2025. తిరుపతి జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి. శ్రీనివాస్, గాయని స్మిత, టీం ఇండియా మాజీ బిల్డింగు కోచ్ దిలీప్ తిరుమలలో శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకోవడం జరిగింది. ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయం…

UP CM : వీరమల్లు ఈవెంట్లో.. చీఫ్ గెస్ట్గా యూపీ సీఎం

Trinethram News : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానుండటంతో ప్రమోషన్స్ కోసం కాశీ, తిరుపతి, హైదరాబాద్ను ఎంపిక చేసింది. కాశీలో జరగనున్న…

Project Coming to AP : ఏపీకి రానున్న మరో కీలక ప్రాజెక్టు

Trinethram News : తిరుపతి : ఏపీ రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఏపీలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఏపీతో పాటు గుజరాత్, తమిళనాడులో కూడా నౌకల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే…

Sri Padmavati : స్వర్ణరథంపై మెరిసిన శ్రీ పద్మావతి అమ్మవారు

Trinethram News : తిరుపతి, 2025 మే 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమ‌వారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ…

Road Accident : అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

Trinethram News : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల హైవే రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి తమిళనాడు తిరువన్నమలై నుంచి శ్రీవారి భక్తులుతో తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో…

Threatening Call : మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం’

తిరుపతి వ్యక్తికి పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్ Trinethram News : పగడాల త్రిలోక్‌ కుమార్‌కు పాక్ నుంచి బెదిరింపు కాల్ – వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు.. పాకిస్థాన్‌కు చెందిన అధికారి పేరిట తిరుపతికి చెందిన వ్యక్తికి ఓ…

PSLV-C61 : ఈ నెల 18న PSLV-C61 ప్రయోగం

Trinethram News : తిరుపతి : ఏపీలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు PSLV-C61 వాహకనౌక ప్రయోగం చేపట్టనుంది. PSLV ఇస్రో అత్యాధునిక…

Heavy Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 8 మంది మృతి

Trinethram News : ఏపీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, పిడుగుపాటుకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో చిన్నయ్య (35), కార్తీక్ (10),రైతు భాస్కర్ (53) మృతి చెందారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒకరు…

Group 1 Mains Exams : ఏపీలో రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు

Trinethram News : మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2 పరీక్ష కేంద్రాలు.. ఈనెల 3న తెలుగు, 4న ఇంగ్లిష్‌ అర్హత పరీక్షలు.. ఇక ఈనెల 5 నుంచి 9…

Robbery on Rayalaseema Express : రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Trinethram News : నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లాలోని గుత్తి వద్ద ఈ తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి…

Other Story

You cannot copy content of this page