Threatening Call : మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం’

తిరుపతి వ్యక్తికి పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్ Trinethram News : పగడాల త్రిలోక్‌ కుమార్‌కు పాక్ నుంచి బెదిరింపు కాల్ – వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు.. పాకిస్థాన్‌కు చెందిన అధికారి పేరిట తిరుపతికి చెందిన వ్యక్తికి ఓ…

PSLV-C61 : ఈ నెల 18న PSLV-C61 ప్రయోగం

Trinethram News : తిరుపతి : ఏపీలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు PSLV-C61 వాహకనౌక ప్రయోగం చేపట్టనుంది. PSLV ఇస్రో అత్యాధునిక…

Heavy Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 8 మంది మృతి

Trinethram News : ఏపీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, పిడుగుపాటుకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో చిన్నయ్య (35), కార్తీక్ (10),రైతు భాస్కర్ (53) మృతి చెందారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒకరు…

Group 1 Mains Exams : ఏపీలో రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు

Trinethram News : మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2 పరీక్ష కేంద్రాలు.. ఈనెల 3న తెలుగు, 4న ఇంగ్లిష్‌ అర్హత పరీక్షలు.. ఇక ఈనెల 5 నుంచి 9…

Robbery on Rayalaseema Express : రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Trinethram News : నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లాలోని గుత్తి వద్ద ఈ తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి…

Two Arrested : ఇద్దరు అరెస్ట్

తేదీ : 28/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి లడ్డు కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. సిట్ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బోలే.బాబా డేయి రీ కి చెందినటువంటి ఆశిష్…

Injured in Accident : ప్రమాదం పలువురికి గాయాలు

తేదీ : 27/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమలలో ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలడం వల్ల సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో…

Failed in Inter : ఇంటర్లో ఫెయిల్.. సివిల్స్ లో 988వ ర్యాంకు

Trinethram News : తిరుపతి : ఏపీలోని తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్ సివిల్స్ 988వ ర్యాంకు సాధించారు. ఆయన ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యారు.దీంతో నంద్యాలలో డిప్లొమా చేశారు.ఆ సమయం…

Arani Srinivasulu : విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం

తేదీ : 21/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, స్థానిక యం జి యం పాఠశాల బైరాగి పట్టే నందు జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో అవసరాలు గల విద్యార్థులకు ఎమ్మెల్యే అరని.శ్రీనివాసులు ఉపకరణాల…

Bhumana Karunakar Reddy : భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

Trinethram News : తిరుపతి.ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ. గోశాల అధికారులు స్పష్టం చేశారని మాట్లాడిన భూమన. గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి.…

Other Story

You cannot copy content of this page