TTD : టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు

Trinethram News : తిరుమల : శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో చేతివాటం ప్రదర్శించిన టీటీడీ ఉద్యోగి కృష్ణ కుమార్ హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేసిన సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ గత సంవత్సరం ఒక నెలలో రూ.…

ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

Trinethram News : తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధి గాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయంప్రతిపత్తిరాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనికి ఆలయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో…

అదృశ్య మైన బాలిక ను గంటల వ్యవధి లో గుర్తించిన తిరుమల పోలీసులు

Trinethram News : తిరుమల : ఈ రోజు తిరుమలలో సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపం దగ్గర పని చేస్తున్న K.కరుణశ్రీ, K.నరసింహలు యొక్క కుమార్తె దీక్షిత, వయసు 4 సం,, కనబడకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు 7:30 గంటలకు…

Leopard in Tirumala : తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం

తిరుమల : ఏపీలోని తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున ఒంటి గంటకు అలిపిరి నడకదారిలోని గాలిగోపురం దగ్గర చిరుత కనిపించింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. నడకదారిలో భక్తులు గుంపులుగా…

Donation : అన్నప్రసాదం ట్రస్టుకు రూపాయలు 11 కోట్లు డొనేషన్

తేదీ : 18/02/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూపాయలు 11 కోట్లు భారీ విరాళం ముంబైలోని ప్రసిద్ యూనో ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన తుషార్ కుమార్ డొనేషన్…

MLA Radhakrishna : వెంకన్న ను దర్శించుకున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

తేదీ : 18/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు ఎమ్మెల్యే ఆరిమి ల్లి. రాధాకృష్ణ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.ప్రభుత్వం చిప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి. నాయకర్ తో కలిసి.…

Tirumala : మార్చి 09 నుండి 13వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

Trinethram News : తిరుమల, 2025 ఫిబ్రవరి 16: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 09 నుండి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో…

Laddu case : లడ్డు వ్యవహారం నిందితులు

తేదీ :14/02/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అరెస్ట్ అయిన నలుగురికి వైద్య పరీక్షలు పూర్తి అవడం జరిగింది. ఐదు రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వుల మేరకు…

Leopard : అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం

Trinethram News : తిరుమల : 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు కనిపించిన చిరుత భయంతో పరుగులు తీసిన భక్తులు.. చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో అటవీశాఖ అధికారులు.. చిరుత కదలికల పట్ల భక్తులను అప్రమత్తం చేస్తున్న టీటీడీ.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Prashant Kishore : శ్రీవారి సేవలో ప్రశాంత్ కిశోర్

శ్రీవారి సేవలో ప్రశాంత్ కిశోర్ Trinethram News : Andhra Pradesh : వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ దర్శించుకున్నారు. ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున తన సతీమణితో కలిసి ప్రశాంత్ కిశోర్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు…

Other Story

<p>You cannot copy content of this page</p>