9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,334 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,694 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 21-జనవరి-2024ఆదివారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 20-01-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,041 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,336 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ టోకెన్ లేని భక్తులకుశ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,107 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.13 కోట్లు. కనుమ పండుగ సందర్భంగా తిరుమలలో రేపు…

తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం : అదుపులో ఇద్దరు భక్తులు

తిరుమల: తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం … అదుపులో ఇద్దరు భక్తులు తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో…

ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీ మహిళ మృతి

Trinethram News : తిరుమల ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీ మహిళ మృతి. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి మహి…

Other Story

<p>You cannot copy content of this page</p>