తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్

Trinethram News : తిరుమల తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 11-ఫిబ్రవరి-2024 ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం .. నిన్న 10-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,158 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,801 మంది… నిన్న స్వామివారి…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 09-ఫిబ్రవరి-2024శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 08-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,357 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 18,924 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.52 కోట్లు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 07-ఫిబ్రవరి-2024బుధవారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 06-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,345 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 20,788 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.71 కోట్లు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 06-ఫిబ్రవరి-2024మంగళవారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 05-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,512 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,491 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.69 కోట్లు…

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 20 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని 69,232 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,536 మంది…

తిరుమల కొండపై రోజాకు నిరసన సెగ

Trinethram News : ఈ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా జై అమరావతి అంటూ శ్రీవారి సేవకుల నినాదాలు శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది అంటూ ముందుకు సాగిన రోజా

రామసింగవరం పంట పొలాల్లో దూడ మీద దాడి చేసిన పులి

ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల మండలం : రామసింగవరం పంట పొలాల్లో దూడ మీద దాడి చేసిన పులి‼️ సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దూడను చంపి పూర్తిగా తిన్నట్లుగా ఆనవాళ్లు.. ఏలూరు జిల్లా – తూ.గో జిల్లా సరిహద్దు…

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

Trinethram News : తిరుమల: రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం.. పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంపు.. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు…

గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం : TTD EO

గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం : TTD EO 25 ఏళ్లు లోపు వారు ‘గోవింద కోటి’ పది లక్షల నూట పదహారు సార్లు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని TTD EO ధర్మా…

Other Story

You cannot copy content of this page