Donation of Silver Akhandas : శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం

రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత.. Trinethram News : తిరుమల, 2025 మే 19: తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు…

TTD : టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

Trinethram News : టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర, తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాలు విజయనగరం, కీసరగుట్ట,…

Golden Kathi : శ్రీ‌వారికి బంగారు క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాలు విరాళం

Trinethram News : తిరుమ‌ల‌, 2025 మే 16: తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి శుక్ర‌వారం ఉద‌యం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలక‌త్తాకు చెందిన శ్రీ సంజీవ్ గోయెంకా రూ.3.63కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వ‌జ్రాలు, ర‌త్నాల‌తో పొదిగిన‌ క‌ఠి,…

TTD : శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లపై దుష్ప్ర‌చారం స‌రికాదుః టీటీడీ

Trinethram News : తిరుమల 2025, మే 12: తిరుమ‌ల‌లో ఆఫ్‌లైన్ లో ఇస్తున్న శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల మిగిలిపోయాయంటూ సోషియ‌ల్ మీడియాలో కొంద‌రు చేస్తున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని టీటీడీ పేర్కొంది. వాస్త‌వానికి ఆన్ లైన్‌లో 500 టికెట్లు, తిరుప‌తి…

Injured in Accident : ప్రమాదం పలువురికి గాయాలు

తేదీ : 27/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమలలో ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలడం వల్ల సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో…

Tirumala : తిరుమ‌ల‌లో భద్రతా దళాల మాక్ డ్రిల్

Trinethram News : తిరుమ‌ల‌, 2025 ఏప్రిల్ 24. కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న సుద‌ర్శ‌న్‌…

Sri Padmavati Parinayotsavam : మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

Trinethram News : శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ…

MLA Satyananda Rao : గోశాల వ్యవహారంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది… ఎన్డీయే ప్రభుత్వంలో తిరుమలకు పూర్వ వైభవం : ఎమ్మెల్యే సత్యానందరావు కొత్తపేట: త్రినేత్రం న్యూస్. గోశాల వ్యవహారంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు.రావులపాలెం క్యాంపు…

YCP Leaders on the Road : రోడ్డుపై వైసీపీ లీడర్లు

తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది? Trinethram News : తిరుపతి గోశాలపై రాజుకున్న రాజకీయ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ నేతలు ఓవైపు, వైసీపీ నేతలు మరోవైపు పోటాపోటీగా గోశాలకు వెళ్లేందుకు…

Vijayashanti : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌పై ట్రోల్స్.. సీరియ‌స్ అయిన విజ‌య‌శాంతి

Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం అన్నా లెజినోవా తిరుమ‌ల యాత్ర ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గత రెండు రోజుల నుంచి ఈవిడ గురించి దేశం మొత్తం చ‌ర్చిస్తుంది. త‌న కొడుకు మార్క్ శంక‌ర్ అగ్ని ప్ర‌మాదంలో చిక్కుకొని తృటిలో…

Other Story

You cannot copy content of this page