Theft Arrested : తూర్పుగోదావరి జిల్లాలో చోరీకి పాల్పడ్డ ఐదుగురు అరెస్ట్

త్రినేత్రం న్యూస్,తూర్పుగోదావరి జిల్లా, కడియం,మండపేట రూరల్, రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో, చోరీ చేస్తూ ఐదుగురు వ్యక్తులు అరెస్ట్, చేసి వారి వద్దనుండి, 5.40 లక్షల విలువైన బంగారం రాగి తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు, ఈ సందర్భంగా డీఎస్పీ భవ్య…

Crime News : నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ

Trinethram News : హైదరాబాద్ : నిన్న రాత్రి హిమాయత్ నగర్ మినర్వ హోటల్ గల్లీలోని ఓ ఇంట్లో దొంగతనం ఇంట్లో పని చేస్తున్న బిహార్ వాసి చోరీ చేసి పరారీ సుమారు 2 కోట్లు విలువ చేసే బంగారం, డైమెండ్స్…

జలసాల కోసం దొంగతనాన్ని వృత్తిగా మలుచుకున్న వ్యక్తి అరెస్ట్

జలసాల కోసం దొంగతనాన్ని వృత్తిగా మలుచుకున్న వ్యక్తి అరెస్ట్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణం యందు గత కొంతకాలంగా తాళాలు వేసిన ఇండ్లనూ పగలగొడుతూ దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ నేరస్తుని…

యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం

యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం Trinethram News : నాయుడుపేట : నాయుడుపేట శ్రీకాళహస్తి బైపాస్ వద్ద యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దుండగుడు చోరీకి యత్నించాడు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ ధరించి ఏటీఎంను గునపంతో పగులగొట్టే ప్రయత్నం…

SBI బ్యాంక్ లో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం చోరీ

SBI బ్యాంక్ లో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం చోరీ Trinethram News : వరంగల్ జిల్లా రాయపర్తి మండల SBI బ్యాంక్ లో చోరీ లాకర్ లో భద్రపలిచిన బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు. గ్యాస్ కట్టర్ తో కిటికీని…

Mohan Babu : నటుడు మోహన్‌బాబు ఇంట్లో దొంగతనం

Theft at actor Mohan Babu’s house Trinethram News : Sep 25, 2024, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న నాయక్ రూ.10 లక్షలు దొంగిలించి పారిపోయారు. దీనిపై మోహన్‌బాబు…

Theft Case : కొద్దికాలంలోనే దొంగతనం కేసును చేదించిన గోదావరిఖని రెండవ పట్టణ పోలీసులు

Godavarikhani is the second town police to crack a theft case in a short period of time రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 8వ కాలనీ గల పోతన కాలనీలో పోతన విగ్రహం వద్ద తన…

ఎస్బీఐ ఏటీఎంలో రూ.30 లక్షల చోరీ

Theft of Rs.30 lakh in SBI ATM Trinethram News : 4th Aug 2024 అనంతపురం అనంతపురం జిల్లాలోని రామ్నగర్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్లతో…

Theft : షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం

Theft in the train coming from Shirdi to Kakinada Trinethram News : మూడు బోగీల్లో దోపిడీకి పాల్పడ్డ దుండగులు.. షిర్డీ సాయి దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన.. లాతూరు రోడ్‌ జంక్షన్‌లో ప్రయాణికుల ఆందోళన.. మూడు బోగీల్లో…

అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులు.. 2 నెలల్లో 2 ఉదంతాలు

Telugu young women committing theft in America.. 2 cases in 2 months డల్లాస్‌లోని మాసీ మాల్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు భారతీయ విద్యార్థినులు కారం మానస రెడ్డి D/O కారం రవీందర్ రెడ్డి, పులియల సింధూజా రెడ్డి…

You cannot copy content of this page