సల్బత్తాపూర్ గ్రామంలో, నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం, నిమ్మకు నిరె త్తినట్లు అధికారులు

సల్బత్తాపూర్ గ్రామంలో, నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం, నిమ్మకు నిరె త్తినట్లు అధికారులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తూన్న పంచాయతీ రాజ్ అధికారులు,తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి.వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం,సల్బత్తాపూర్ గ్రామంలో…

శుభకార్యములో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

శుభకార్యములో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే త్రినేత్రం న్యూస్: జనవరి 30: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా :కావలి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావలి పట్టణం 23వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు…

Road Safety Month : రహదారి భద్రత మాసోత్సవాలు ఉత్సవాలు -2025

రహదారి భద్రత మాసోత్సవాలు ఉత్సవాలు -2025 లో భాగంగా హెల్మెట్ అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహణ. Trinethram News : రాజమహేంద్రవరం జిల్లా పోలీసు వారు, జిల్లా రవాణా శాఖ వారు సంయుక్తంగా మహిళా అధికారులు, సిబ్బందితో హెల్మెట్ పై…

46 మైనర్ ఇరిగేషన్ చెరువులలో – 3 లక్షల 23 వేల చేప పిల్లల విడుదల

46 మైనర్ ఇరిగేషన్ చెరువులలో – 3 లక్షల 23 వేల చేప పిల్లల విడుదల Trinethram News : రాజానగరం జిల్లా దీని వలన 32 మత్స్యకారుల సహకార సంఘాలు లోగల 5300 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జిల్లా…

సలీం మృతి మిస్టరీ పై విచారణ జరిపించండి

సలీం మృతి మిస్టరీ పై విచారణ జరిపించండి పెద్దాపురం డిఎస్పీకి వినతి పత్రం అందించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, పెద్దాపురం, జనవరి 30: జర్నలిస్ట్ షేక్ సలీం మృతి మిస్టరీ పై పోలీసులు లోతుగా విచారణ చేసి తగిన న్యాయం చేయాలని…

MLA Adireddy Srinivas : మున్సిపల్ కాలనీ వాంబే గృహాల సమస్యలు పరిష్కారానికి చర్యలు

మున్సిపల్ కాలనీ వాంబే గృహాల సమస్యలు పరిష్కారానికి చర్యలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, 42వ డివిజన్లో పర్యటన Trinethram News : రాజమహేంద్రవరం: మున్సిపల్ కాలనీలోని వాంబే గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)…

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన కటారి

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన కటారి త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి మండలం, గొల్లపల్లి మండల కేంద్రంలో *కట్ట నందయ్యవారు ఇటీవల కాలంలో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి, సామాజిక కార్యకర్త నర్సాపూర్ రవీందర్ వారి మాతృమూర్తి ఇటీవల కాలంలో మరణించిగా వారి…

Mahatma Gandhi : మహత్మా గాంధీ ఘన నివాళి

మహత్మా గాంధీ ఘన నివాళి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, గోదావరిఖని చౌరస్తాలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహత్మా గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ…

National Education : జాతీయ విద్యాసదస్సుకు ఆహ్వానం

జాతీయ విద్యాసదస్సుకు ఆహ్వానండిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఢిల్లీలో ఫిబ్రవరి 9న నిర్వహించే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఈ లెర్నింగ్ సదస్సులో పాల్గొనాలని డిండి మండలం తవ కలపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలరాజుకు ఆహ్వానం అందింది.విద్యా విధానంలోని…

MLA Dagumati Venkata Krishnareddy : ఉదయగిరి బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఉదయగిరి బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Trinethram News : కావలి పట్టణం లోని ఉదయగిరి బ్రిడ్జి పై జరుగుతున్న పనులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గురువారం పరిశీలించారు. జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు…

Other Story

You cannot copy content of this page