PM Modi is a ‘Aniket : ప్రధాని మోదీ ఒక ‘అనికేత్

పవన్ సంచలన ట్వీట్ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సన్యాస జీవితంలో ‘అనికేత్’ అని పిలువబడ్డారని తెలుపుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు. “అనికేత్’ అనేది…

Cabinet Meeting : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

Trinethram News : అమరావతి : ఏపీలో నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు…

Wages : ఏపీలో గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనాలు పెంపు

Trinethram News : అమరావతి : ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధన ఉంది.…

PSLV-C61 : ఈ నెల 18న PSLV-C61 ప్రయోగం

Trinethram News : తిరుపతి : ఏపీలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు PSLV-C61 వాహకనౌక ప్రయోగం చేపట్టనుంది. PSLV ఇస్రో అత్యాధునిక…

KA Paul : రూ.5 లక్షలు కట్టాలని KA పాల్ కు హైకోర్టు సూచన

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు నిన్న విచారించింది. ఆ కేసును CBIతో…

Maoist Leader Jagan Died : మావోయిస్టు కీలక నేత జగన్ మృతి

అల్లూరి జిల్లా : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు కీలక నేత జగన్ సహా డివిజనల్ కమిటీ సభ్యుడు రమేశ్ మృతి చెందారు. జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం. అగ్రనేత…

KKR vs CSK : బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులు

Trinethram News : May 07, 2025, IPL-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించారు. ఒకే ఓవర్లో ఆరు బంతులనూ బౌండరీలుగా మలిచి…

Pawan Kalyana : పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Trinethram News : ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసు స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు.. వందశాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్ కల్యాణ్ ద్వేషపూరిత…

Operation Sindoor Press Meet : ఆపరేషన్ సిందూర్ ప్రెస్‌మీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు.. వాళ్ల ట్రాక్ రికార్డ్

Trinethram News : పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎటాక్ చేసింది. ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి…

Other Story

You cannot copy content of this page