Accidents : మడికొండ అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం ప్రమాదాలు

మే 26 2025 (త్రినేత్రం న్యూస్) మడికొండ: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 163 జాతీయ రహదారి అండర్ బ్రిడ్జి మడికొండ వద్ద ధర్మసాగర్ మడికొండ ఇరువైపుల నుండి వచ్చే వాహనాలకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి చాలామంది ప్రజలు…

CPI : సిపిఐ ఆధ్వర్యంలో అశ్వారావుపేట పట్టణ కౌన్సిల్ సమావేశం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం. త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీని ఫిబ్రవరి 2025 న ఏర్పాటు చేయడం జరిగింది. 58 సభ్యులతో కూడిన…

Lamp Report Scheme : ధూప దీప నివేదిక పథకానికి భద్రాద్రి నుంచి 65 దరఖాస్తులు

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి : ధూప దీప నివేదిక పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 210 ఆలయాల నుంచి దరఖాస్తులు వచ్చాయి.ఖమ్మం 145, భద్రాద్రి నుంచి 65అందాయి.అర్హత కలిగిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర కమిషనర్…

Road Accident : భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భూపాలపల్లి జిల్లా-మే:26 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రెండు కార్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శివారులోని నస్తూరి పల్లి గ్రామం వద్ద ఆదివారం సాయంత్రంచోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా…

Venkatesh Goud : ఓపెన్ నాలా డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 26 : 124 ఆల్విన్ కాలనీ డివిజిన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ నుండి గురు గోవింద్ సింగ్ కాలనీ వరకు ఉన్న ఓపెన్ నాలా పూడిక తీత (డీసిల్టింగ్) పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల…

Dodla Venkatesh Goud : అంత్యక్రియలకు ఆర్ధికసాయం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 26 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీ బ్లాక్ నెంబర్ 87 లో నివసించే ఖాజా(53) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల…

Press Club : కూకట్పల్లి ప్రెస్ క్లబ్ స్థలము, భవన నిర్మాణం కొరకు వినతి పత్రం

జనసేన పార్టీ కూకట్పల్లి ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుకి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మర్యాదపూర్వకంగా కలిసి అందజేత. కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 26 : కూకట్పల్లి…

Press Club : కూకట్పల్లి ప్రెస్ క్లబ్ కు స్థలము,భవనం కేటాయించాలి

సిటీ టైగర్ పి.వి రమణకి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేత. కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 26 : కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ కార్యాలయానికి భవనము…

CPI : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

నూనె వెంకటేశ్వర్లు.డిండి (గుండ్ల పల్లి) మే 26 త్రినేత్రం న్యూస్..కామే పల్లి CPI గ్రామ శాఖ సమావేశం తోటపల్లి నాగయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల కార్యవర్గ సభ్యులు నూనె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ,ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు…

Koppula Rajasekhar Reddy: రోడ్డు పైన ఎమర్జెన్సీ చికిత్స చేసిన వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, డైరెక్టర్ మా శారదా హాస్పిటల్ వికారాబాద్

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కోటపల్లి మండలం ఎన్నారం గ్రామ సమీపాన బేగరి సుదర్శన్, బేగరి మంజుల మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఆక్సిడెంట్ జరిగింది… తలకి మోకాలికి బలమైన గాయం తగిలి రక్తం కారుతుంటే… అదే మార్గంలో వెళ్తున్న డాక్టర్…

Other Story

You cannot copy content of this page