కళాశాలలో కొళాయిలు కరువు

కళాశాలలో కొళాయిలు కరువుతేదీ : 31/01/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనంతపురం జిల్లా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో సుమారు వారం రోజులు ట్యాంక్ నుండి నీరు…

Polavaram : పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది

పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందితేదీ : 31/01/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేయడం జరిగింది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి…

Vijayalakshmi Arrest : రూ.300 కోట్ల మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి అరెస్ట్

రూ.300 కోట్ల మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి అరెస్ట్ దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నం. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. విల్లాల పేరుతో భారీ మోసానికి తెరతీసిన నిందితురాలు Trinethram News : Hyderabad : రూ. 300…

DGP Tirumala Rao : ఇకపై తనకు పోలీసు యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉంది

ఇకపై తనకు పోలీసు యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉంది Trinethram News : Andhra Pradesh : సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశా.. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మార్చాం.. విపత్తుల సమయంలో పోలీసులు సాహసోపేతంగా…

Draupadi Murmu : 3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మారుస్తాం: రాష్ట్రపతి

3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మారుస్తాం: రాష్ట్రపతి Trinethram News : Jan 31, 2025, Delhi : దేశంలోని 3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మార్చాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము…

YCP : వైకాపా చైర్మన్ పీఠం త్వరలో కూలనుందా

వైకాపా చైర్మన్ పీఠం త్వరలో కూలనుందా!!త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. మార్కాపురం జవహర్ నగర్ కాలనీలోని MLA కార్యాలయంలో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. 22వ వార్డు కౌన్సిలర్ కొట్టే మహాలక్షమ్మ, 15వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ్…

Land Registrations : రేపటి నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు

రేపటి నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు Trinethram News : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి శనివారం నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదికన 10% నుంచి 20% వరకు ఇవి…

Telangana Assembly : ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం Trinethram News : హైదరాబాద్ : 2025, ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన…

Draupadi Murmu : భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Trinethram News : Delhi : పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అలాగే రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు మంత్రి…

AITUC : యానిమేటర్ ఆర్పి లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

యానిమేటర్ ఆర్పి లకు ఉద్యోగ భద్రత కల్పించాలి యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్. యానిమేటర్ల పై రాజకీయ వేధింపుల ఆపాలి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు. నగరంలో యానిమేటర్లు ప్రదర్శన Trinethram News :…

Other Story

You cannot copy content of this page