ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఖనిలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయండి

ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఖనిలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయండి ఖనిలో జవహర్ నవోదయ (జె ఎన్ వి) విద్యాలయం ఏర్పాటు చేయాలి పారిశ్రామిక ప్రాంతంలో ఏసీ అస్పత్రి నిర్మించాలి, సింగరేణి కార్మికులకు ఐటి మినహాయింపు రిటైర్డ్ కార్మికులకు…

ముస్లిం ఆడబిడ్డ వివాహానికి ఇంటి పెద్ద దిక్కు అయిన వ్యాల్ల హరీష్ రెడ్డి

వివాహ ఖర్చులకు రూ.20 వేల ఆర్థిక సాయం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ముస్లిం ఆడబిడ్డ వివాహానికి వ్యాల్ల హరీష్ రెడ్డి ఇంటి పెద్ద దిక్కు అయి తన ఫౌండేషన్ ద్వారా రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. రామగుండం కార్పొరేషన్…

మందమర్రి మార్కెట్లో బడ వ్యాపారుల ఆక్రమణలకు అడ్డేది

మందమర్రి మార్కెట్లో బడ వ్యాపారుల ఆక్రమణలకు అడ్డేది బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మందమరి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మందమర్రి మార్కెట్లో బడ వ్యాపారులు హవా కొనసాగుతుంది చిన్నచిన్న షాపులు పెట్టుకుని వ్యాపారం చేద్దామనుకునే వారికి…

KAT Olympiad : KAT ఒలంపియాడ్ లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

KAT ఒలంపియాడ్ లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు కట్ ఒలంపియాడ్ జాతీయస్థాయి పరీక్షలో ఘన విజయం సాధించారు. దీనిలో భాగంగా నలుగురు విద్యార్థులు…

అర్హులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుస్తాం

అర్హులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుస్తాం మంథని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్న శ్రీ కోయ కలెక్టర్ జిల్లా మంథని , జనవరి -21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వం చేపట్టబోయే నాలుగు నూతన పథకాలకు అర్హులను…

నిజమైన లబ్ధిదారులు కె పథకాలు అందుతాయి అన్న అధికారులు

నిజమైన లబ్ధిదారులు కె పథకాలు అందుతాయి అన్న అధికారులు జనవరి21(త్రినేత్రంన్యూస్ ) ధర్మసాగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు ,రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కోసం…

ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులుగా శ్రీనివాస్

ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులుగా శ్రీనివాస్ త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులుగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సెగ్గం శ్రీనివాస్ ని మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు ఒంగోలు లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనిఘనంగా…

విద్యార్థినీలకు రాత పుస్తకాల పంపిణీ

విద్యార్థినీలకు రాత పుస్తకాల పంపిణీ ప్రకాశం జిల్లా మార్కాపురం త్రినేత్రం న్యూస్ తేది:21.1.2024.మార్కాపురం పట్టణం.** ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినిలకు 2,280 నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు గౌరవ…

CM Chandrababu : దావోస్‌లో రెండో రోజు దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు బిజీ బిజీ

దావోస్‌లో రెండో రోజు దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు బిజీ బిజీ Trinethram News : Davos : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ కి వెళ్లిన సీఎం చంద్రబాబు.. రెండో రోజూ వరుస సమావేశాలతో బిజీగా గడపనున్నారు.…

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి!

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి! మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్ తో లోకేష్ భేటీ! Trinethram News : దావోస్: మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ ఛీఫ్ రాజమన్నార్ తో…

Other Story

You cannot copy content of this page