Uttam Kumar Reddy : ఉత్తమ్ కాన్వాయ్కి ప్రమాదం

ఉత్తమ్ కాన్వాయ్కి ప్రమాదం Trinethram News : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హుజూర్నగర్ నుంచి జాన్పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా ఉత్తమ్ ఉన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాలే వస్తున్న 8…

CM Revanth Reddy : శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవంతంగా విదేశీ పర్యటన స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” Trinethram News : Hyderabad : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి…

ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు

ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు Trinethram News : Andhra Pradesh : ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5న ఫీజు పోరును నిర్వహించనున్నట్లు వైసీపీ పార్టీ తెలిపింది. బకాయిలను ప్రభుత్వం…

త్వరలోనే రాష్ట్రానికి కాగ్నిజెంట్: మంత్రి నారా లోకేశ్

త్వరలోనే రాష్ట్రానికి కాగ్నిజెంట్: మంత్రి నారా లోకేశ్ Trinethram News : Davos : ఏపీలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దావోస్లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఆయన సమావేశమయ్యారు.…

ఇవి రోడ్లేన ఇంకెప్పుడూ సారు గుంతల రోడ్లు సక్కగా చేసేది.

ఇవి రోడ్లేన ఇంకెప్పుడూ సారు గుంతల రోడ్లు సక్కగా చేసేది. అరకులోయ, త్రినేత్రం న్యూస్, ఛానల్ రిపోర్టర్. జనవరి 24. యువ నాయకుడు ఐసుబాబు మాట్లాడుతు, సంక్రాంతి కళ్ళ గుంతల రోడ్లుపూడ్చి వేస్త ఆని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అన్న మాటలూ,మాటలవరకే…

CM Chandrababu : రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సిఎం చంద్రబాబు వరుస భేటీలు

రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సిఎం చంద్రబాబు వరుస భేటీలు Trinethram News : Delhi : నేడు అర్థరాత్రి 12.30 గంటలకు దావోస్‌ నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ సిఎం చంద్రబాబు. శుక్రవారం నాడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు,…

ఆస్కార్‌ నామినేషన్స్‌ 2025.. ఈ ఏడాది పోటీపడుతున్న చిత్రాలివే!

ఆస్కార్‌ నామినేషన్స్‌ 2025.. ఈ ఏడాది పోటీపడుతున్న చిత్రాలివే! Trinethram News : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆస్కార్స్‌ 2025’ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది.. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌…

హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్‌.. 8 మంది దళారులను గుర్తించిన పోలీసులు

హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్‌.. 8 మంది దళారులను గుర్తించిన పోలీసులు Trinethram News : హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ పరిధిలోని అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది…

ఆదివాసీ ఉద్యోగాలు దోపిడీ పరంపర!పాడేరు వైద్య కళాశాల నోటిఫికేషన్

ఆదివాసీ ఉద్యోగాలు దోపిడీ పరంపర!పాడేరు వైద్య కళాశాల నోటిఫికేషన్…స్థానికులకే చెందాలని గిరిపుత్రుల విన్నపాలు! అల్లూరిజిల్లా అరకులోయ, త్రినేత్రం, న్యూస్ ఛానల్ రిపోర్టర్, జనవరి 24. పాడేరు మెడికల్ కళాశాలలో నోటిఫికేషన్ విడుదల చేసిన 244 ఉద్యోగాలు స్థానిక ఆదివాసులచేతనే భర్తీకి చర్యలు…

Other Story

You cannot copy content of this page