ISRO : గగన్‌యాన్‌లో భాగంగా నిర్వహించనున్న మొదటి మానవరహిత ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది

గగన్‌యాన్‌లో భాగంగా నిర్వహించనున్న మొదటి మానవరహిత ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. Trinethram News : హ్యూమన్‌ రేటెడ్‌ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3 అనుసంధాన పనులను తిరుపతి జిల్లా శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.…

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి.సిపిఐ,దళిత సంఘాల నాయకుల డిమాండ్. Trinethram News : Medchal : మొన్న పార్లమెంట్ లో హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిసారి అంబెడ్కర్ పేరు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పడం వారికి…

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రెండవ తరగతి విద్యార్థిని బొల్లి మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం.. విద్యార్థినికి తీవ్ర గాయాలు, 108 లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.. కరీంనగర్ జిల్లా…

ముత్తారం తహసీల్దార్ కు వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ మండల నాయకులు

ముత్తారం తహసీల్దార్ కు వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ మండల నాయకులు ముత్తారం త్రినేత్రం న్యూస్ ఆర్.సి ముత్తారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం రోజున ముత్తారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాసిల్దార్ కు వినతిపత్రం అందిచారు.సీతంపేట,పోతారం,ఓడేడు,గ్రామాలలో ప్రభుత్వ భూములను…

నవాబుపేట్ మండల ఆర్ఎంపీ ప్రథమ చికిత్స సెంటర్లపై తనిఖీలు

నవాబుపేట్ మండల ఆర్ఎంపీ ప్రథమ చికిత్స సెంటర్లపై తనిఖీలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్- రెండు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు సీజ్మరో రెండు క్లినిక్ లకు హెచ్చరికనవాబుపేట్ మండల వైద్యాధికారి డాక్టర్ రోహిత్వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని ప్రథమ…

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! Trinethram News : Andhra Pradesh : సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో…

Harish Rao : కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు

కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిధుల దుర్వినియోగం జరిగిందంటున్న రేవంత్ సర్కారు కేసు నమోదు చేసిన ఏసీబీ… ఏ1గా కేటీఆర్ దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలన్న హరీశ్ రావు…

High Court : ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి

Trinethram News : అమరావతి ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి ఏపీలో మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి,…

Smita Sabharwal : కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్!

కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్! Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19కాళేశ్వరం కమిషన్ బహి రంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల…

KTR : మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్…

Other Story

You cannot copy content of this page