MLA TRR : వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే TRR

వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే TRR వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో కీ శే J.శుక్లావర్ధన్ రెడ్డి,J.లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన 5వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను డిసిసి అధ్యక్షులు పరిగి…

దారి మల్లుతున్న కందిపప్పు

దారి మల్లుతున్న కందిపప్పు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.డిండి మండలంలో ఆరోగ్య లక్ష్మి పథకం కింద అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కందిపప్పు, కోడిగుడ్లు దారి మల్లుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. లబ్ధిదారులకు అందించాల్సిన కందిపప్పు వారికి ఇవ్వకుండా కిరాణా షాపుల్లో అమ్మకానికి…

భోగిమంటల్లో కుటమి ప్రభుత్వా విద్యుత్ చార్జీల బిల్లులు

భోగిమంటల్లో కుటమి ప్రభుత్వా విద్యుత్ చార్జీల బిల్లులు. అల్లూరిజిల్లా అరకులోయ: జనవరి: 14″త్రినేత్రం న్యూస్. పెరిగిన కరెంట్ చార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మిటర్లను వల్లన గిరిజనులకు నష్టమని, కార్పోరేట్ కంపెనీలతో చేసుకున్న రహస్య ఒప్పందాలను,రద్దు చేయాలని అరకులోయ మండల కాంగ్రెస్…

Protest by CPM : బోగిమంటల్లో పెంచిన విద్యుత్తు బిల్లులు సీపీఎం నాయకుల విన్నూత్న నిరసన

బోగిమంటల్లో పెంచిన విద్యుత్తు బిల్లులు సీపీఎం నాయకుల విన్నూత్న నిరసన అల్లూరి జిల్లా అరకులోయ:త్రినేత్రం న్యూస్!! జనవరి: 14 అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం పద్మాపురం గ్రామపంచాయతీ ఎండపల్లి వలస గ్రామం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ చార్జీలు వ్యతిరేకంగా…

Maha Kumbh Mela : మహా కుంభమేళాకు వేళాయె!

మహా కుంభమేళాకు వేళాయె! Trinethram News : ప్రపంచంలోనే అతిపెద్ద హిందు ఉత్సవం మహాకుంభమేళకు వేళయింది, ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహత్తర సమ్మేళనం సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి, ఈ రోజు ప్రయాగ్‌ రాజ్‌లో కుంభమేళా ప్రారంభమవుతుంది . ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా…

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి!

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి! Trinethram News : Telangana : సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

పాండు చేతుల మీదుగా ప్రైజు ల పంపిణీ

పాండు చేతుల మీదుగా ప్రైజు ల పంపిణీ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీలో ఉదయ్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజు బాబుకు సెకండ్ ప్రైజ్ కు శాల్…

Kite Festival : నేటి నుంచే హైదరాబాద్ కైట్ ఫెస్టివల్

నేటి నుంచే హైదరాబాద్ కైట్ ఫెస్టివల్ Trinethram News : తెలంగాణ : Jan 13, 2025 : నేటి నుంచి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకలకు 16 దేశాల…

డ్రైవింగ్‌లో ఉంటే.. ఫోన్‌ చేయొద్దు ప్లీజ్‌

డ్రైవింగ్‌లో ఉంటే.. ఫోన్‌ చేయొద్దు ప్లీజ్‌ పది నెలల్లో 1.56 లక్షల సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసుల నమోదు నిబంధనలు పాటించకపోవడం, అతివేగంతో రక్తసిక్తమవుతున్న రహదారులు సగటున రోజుకు 21 మంది మృతి రాష్ట్రంలో గతేడాది పది నెలల్లో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు…

Bonfire Celebrations : గోదావరిఖనిలోని 33వ డివిజన్ లో ఘనంగా బోగి మంటల వేడుకలు

గోదావరిఖనిలోని 33వ డివిజన్ లో ఘనంగా బోగి మంటల వేడుకలు ప్రజలందరికి బోగి పండగ శుభాకాంక్షలు మద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లోని 33వ డివిజన్లో బోగి పండగను పురసరించుకొని ఉదయాన్నె డివిజన్లో యువత బోగిమంటలు ఏర్పాటు…

Other Story

You cannot copy content of this page