MLA Raj Thakur : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్ టి పి సి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్టిపిసి పట్టణ కమిటీ జనరల్ సెక్రెటరీ మెరుగు లింగమూర్తి, బానేష్ హైదరాబాద్…

MLA Regam Matsyalingam : పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 9 : వైఎస్సార్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు గా నూతనంగా నియమితులైన పాంగి పరశురాం.ఆధ్వర్యంలో పాంగి పరశురాం,…

CPM : మన్యం బందుకు సిపిఎం శ్రేణులు సంసిద్ధం. ఊరువాడ అంతా జోరుగా ప్రసారం

మన్యం బందుకు సిపిఎం శ్రేణులు సంసిద్ధం. ఊరువాడ అంతా జోరుగా ప్రసారం (సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు) అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 9: రాష్ట్రంలో బంద్ జయప్రదం చేయాలని ఆదివాసి గిరిగిన సంఘం అఖిలపక్ష…

12 వ తేది బంధు కు పీవీటీజీ గ్రామాల్లో విశృత ప్రచారం

12 వ తేది బంధు కు పీవీటీజీ గ్రామాల్లో విశృత ప్రచారంఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యుడు ఐస్ బాబూ !! అల్లూరిజిల్లా, అరకు లోయ త్రినేత్రం, న్యూస్ ఫిబ్రవరి 9: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు 1/70భూబదాలయింపు నిషేధ…

Rathotsavam : రథోత్సవంలో విద్యుత్ లైన్లను పరిశీలించిన డిఈ శ్రీధర్

రథోత్సవంలో విద్యుత్ లైన్లను పరిశీలించిన డిఈ శ్రీధర్ Trinethram News : ఆలమూరు. ఆలమూరు నవ జనార్ధన స్వామి కళ్యాణోత్సవాలలో భాగంగా భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలమూరు లో జరిగే జనార్ధన స్వామి రథోత్సవం సందర్భంగా విద్యుత్ లైన్లు తొలగింపు…

Collector P Prashanthi : విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలి- జవాబుదారీతనం ఉండాలి

విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలి- జవాబుదారీతనం ఉండాలి – కలెక్టర్ పి ప్రశాంతి Trinethram News : రాజమహేంద్రవరం. క్షేత్ర స్థాయిలో రీ సర్వే ప్రక్రియను నిర్దుష్టమైన మార్గదర్శకాలను అనుసరించి నిర్ణీత సమయంలో పూర్తి చెయ్యాల్సి ఉంటుందని, అందులో భాగంగా…

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం కీలక నిర్ణయం

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం కీలక నిర్ణయంతేదీ : 08/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ కో స్ట్ రైల్వే…

Atrocious : దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి

దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన Trinethram News : Telangana : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఈ నెల 4న మంచాల మండలం వద్ద ఒక…

Arvind Kejriwal : ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ Trinethram News : ఢిల్లీ : ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తాం విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు…

Harish Rao : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది : మాజీ మంత్రి హరీష్ రావు

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది : మాజీ మంత్రి హరీష్ రావు Trinethram News : Telangana : మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర…

Other Story

You cannot copy content of this page